మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ దూకుడు: అభివృద్ధి పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతోందని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారని, అభివృద్ధి జరగాలంటే బీజేపీకే అధికారాన్ని ఇవ్వాలని భావిస్తున్నారని వారు చెబుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని బీజేపీ ఆరోపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను అభివృద్ధికి వినియోగించకుండా అవినీతి, అక్రమాలకు దారి మళ్లించారని విమర్శలు గుప్పిస్తోంది….

Read More

ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు.. అయితే ఓట్లు ఎందుకు వేయాలి?: జమ్మికుంటలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి ఘాటు ప్రసంగం

జమ్మికుంట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో బీఆర్‌ఎస్ నాయకుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇప్పటివరకు అమలుకాలేదని, అలాంటప్పుడు ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. “మీరే చెప్తున్నారు—500 రూపాయల సబ్సిడీ గ్యాస్ సిలిండర్ రాలేదు, మహిళలకు 2500 రూపాయలు రాలేదు, రైతు భరోసా రాలేదు. మరి చెప్పండి… ఓట్లు ఎందుకు వేయాలి?” అంటూ ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న…

Read More

స్పీకర్ తీర్పుకు–కాంగ్రెస్ ప్రచార కమిటీలకు మధ్య విరుద్ధతలు: అర్కేపూడి గాంధీ వ్యవహారంలో రాజకీయ నాటకం బయటపడిందా?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రచారాన్ని సమన్వయం చేయడానికి కోఆర్డినేటర్లను నియమించింది. ఈ నియామకాలకు ఏఐసిసి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదముద్రతో టీపీసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మాజీ ఎమ్మెల్యే టి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే అర్కేపూడి గాంధీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కార్పొరేషన్…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వెన్నుపోటు భయం: టిక్కెట్లు దక్కని నేతల అసంతృప్తి, చీకటి ఒప్పందాలపై హాట్ టాక్

మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి అంతర్గత వెన్నుపోటు భయం పట్టుకున్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ టిక్కెట్లు దక్కని నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో పలుచోట్ల బీజేపీ ప్రచారం బలహీనంగా కనిపిస్తున్నదని సమాచారం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో వార్డుల వారీగా పోటీ స్పష్టమైందీ, అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థులకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం పొంచి ఉందనే టాక్ వినిపిస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం…

Read More

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి పవన్ అవసరమా?పక్క రాష్ట్ర డిప్యూటీ సీఎం వచ్చి ప్రచారం చేస్తేనే గెలుపా? – మహేష్ కుమార్ గౌడు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నట్లు బీజేపీ బుధవారం ప్రకటించింది. బీజేపీ–జనసేన అభ్యర్థుల తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని, అయితే పవన్ పర్యటన తేదీలు, పర్యటించే మున్సిపాలిటీల వివరాలను త్వరలో వెల్లడిస్తామని పార్టీ నేతలు తెలిపారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు పవన్ కళ్యాణ్‌ను కలిసి ఎన్నికల్లో మద్దతు కోరిన విషయం తెలిసిందే. బీజేపీ…

Read More

మున్సిపల్ ఎన్నికల శంఖారావం: మహిళా శక్తితో కాంగ్రెస్ విజయమంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు – హామీల అమలుపై ప్రశ్నలు

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మిర్యాలగూడలో నిర్వహించిన తొలి ఎన్నికల సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని 100 శాతం గెలిపించాలని ప్రజలను కోరారు. సభకు వేలాది మంది హాజరయ్యారని, ముఖ్యంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారని సీఎం తెలిపారు. మహిళా శక్తికి ఎదురు లేదని, వారి ఆశీర్వాదంతో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల: కోడ్ అమల్లోకి, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మాత్రమే కోడ్ అమల్లో ఉంటుందని, మిగిలిన ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఉండదని క్లారిటీ ఇచ్చారు. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో కొత్త ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అధికారిక పర్యటనలు, సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు వీలు ఉండదని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, కనీసం 85…

Read More

ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు వద్దు: ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతిఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనర్ అనర్హుడంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మికులు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చినట్లు సంఘాల నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారాలు మీడియాలో వస్తుండటంతో, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘం…

Read More

ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దు: రాష్ట్ర ఎన్నికల సంఘానికి కార్మిక సంఘాల వినతి

రాష్ట్రంలో ఫిబ్రవరి 12న మున్సిపల్ ఎన్నికలు నిర్వహించవద్దని పలు కార్మిక సంఘాలు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని, జాతీయ విత్తన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అదే రోజున దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సర్వసాధారణ సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న ఎన్నికలు నిర్వహిస్తే కార్మికులు, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడుతుందని…

Read More

పాలకుర్తిలో కాంగ్రెస్‌కు అత్తా–కోడళ్ల బెడద..?

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జాన్సీ రెడ్డిపై అసంతృప్తి నేతల ఫిర్యాదు పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోందని ఆ పార్టీ అసంతృప్తి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త జాన్సీ రెడ్డి వ్యవహార శైలే ఇందుకు కారణమని ఆరోపిస్తూ, తక్షణమే పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓటమికి ఇదే ప్రధాన కారణమని అసంతృప్తి వర్గం ఆరోపిస్తోంది….

Read More