సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల దూకుడు: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు

సైబరాబాద్‌లో ట్రాఫిక్ చలానాల వర్షం: ఏడాదిలో రూ.239.37 కోట్ల జరిమానాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై విధించిన చలానాల మొత్తం ఈ ఏడాది గణనీయంగా పెరిగింది. 2025లో ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం రూ.239.37 కోట్ల చలానాలు విధించినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక నివేదిక వెల్లడించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే రెట్టింపుకంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. సైబరాబాద్ సీపీ అవినాష్ షా మహంతి విడుదల చేసిన నివేదిక ప్రకారం,…

Read Full News

సాఫ్ట్‌వేర్ గర్ల్‌ఫ్రెండ్ – బద్మాష్ బాయ్‌ఫ్రెండ్.. డ్రగ్స్ దందాతో చిక్కడపల్లిలో షాకింగ్ అరెస్ట్!

చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పోలీసులు గుట్టురట్టు చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సుష్మిత అనే యువతి, తన బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్‌తో కలిసి డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగం చేస్తూనే లగ్జరీ జీవనశైలికి అలవాటు పడిన సుష్మిత, యువతను టార్గెట్ చేసుకుని మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. చిక్కడపల్లి పరిధిలో గుట్టుగా సాగుతున్న ఈ అక్రమ వ్యాపారంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో సుష్మిత, ఇమాన్యుల్‌తో పాటు…

Read Full News

న్యూ ఇయర్ వేడుకలపై ఎక్సైజ్ కఠిన ఆంక్షలు.. డ్రగ్స్ వాడితే పీడీ కేసులు, ఈవెంట్ పర్మిషన్ తప్పనిసరి

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. వేడుకల ముసుగులో డ్రగ్స్, గంజాయి, సింథటిక్ డ్రగ్స్ వాడితే పీడీ యాక్ట్ కింద కేసులు తప్పవని అధికారుల గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఈవెంట్ పర్మిషన్ లేకుండా వేడుకలు నిర్వహిస్తే నేరుగా జైలుకే పంపిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించనున్నట్లు ఎక్సైజ్…

Read Full News

డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగుబాటు.. కోటి 46 లక్షల రివార్డు, భారీ ఆయుధాల అప్పగింత

మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం 41 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక నేతలు ఉండగా, మిగతా వారు ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా పోలీసులు తెలిపారు. తెలంగాణకు చెందిన వారిలో దాదాపు 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న కామారెడ్డి జిల్లా ఆరేపల్లికి చెందిన డివిజనల్ కమిటీ సభ్యుడు ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్‌తో పాటు అర్బన్ ఏరియా పిడీఎస్యూ…

Read Full News

మోయినాబాద్ ఫార్మ్ హౌస్‌లో అనుమతి లేని బర్త్‌డే పార్టీ: విదేశీ మద్యం, హుక్కాతో వేడుకలు – ఎస్వా పోలీసుల దాడి, కేసులు నమోదు

హైదరాబాద్ శివార్లలో మరోసారి అనుమతి లేని ఫార్మ్ హౌస్ పార్టీ కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫార్మ్ హౌస్‌లో అర్ధరాత్రి నిర్వహించిన బర్త్‌డే పార్టీని ఎస్వా (Excise) పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా విదేశీ మద్యం, హుక్కా పరికరాలతో వేడుకలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసుల తనిఖీల్లో 10 విదేశీ మద్యం బాటిళ్లు, 7 హుక్కా పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పార్టీ నిర్వహణకు సంబంధించి…

Read Full News

సీఎం ఓయు పర్యటనకు ముందే విద్యార్థులు–నిరుద్యోగుల అరెస్టులు: “మేము సైలెంట్‌గా ఉన్నా ఎందుకు అరెస్టు?” అనడిగిన బాధ

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు ముందు విద్యార్థులు, నిరుద్యోగులపై పోలీసులు చేపట్టిన అరెస్టులు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. ఎలాంటి ఆందోళనలు చేయబోమని ముందురోజే ప్రకటించినప్పటికీ, అకస్మాత్తుగా పోలీసులు ఇళ్లకు చేరుకుని విద్యార్థులను స్టేషన్‌లకు తరలించడం వివాదాస్పదమైంది. ఒక నిరుద్యోగి యువతి ఆవేదన ఇలా వ్యక్తం చేసింది: “మేము సైలెంట్‌గా ఉన్న వాళ్లం. ఎలాంటి ప్లాన్ లేదు. వినతిపత్రం ఇస్తామంటే అదే చెప్పాం. మరి పైనుంచి ఆర్డర్లు లేకుండా పోలీసులు వస్తారా? నిన్ననే చెప్పారు, ‘న్యూసెన్స్…

Read Full News

ఐబొమ్మ రవికి బెయిల్ తెప్పిస్తా — ఏపీ హైకోర్టు న్యాయవాది రాజారావు

మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెతేటి రాజారావు ప్రకటించారు. గురువారం బషీర్బాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 📍“చట్టపరంగా బలమైన వాదనలు పెడతాను” — రాజారావు ఇమ్మాడి రవి కేసు విషయంలో: “న్యాయస్థానంలో చట్టపరంగా బలమైన వాదనలు పెడతాను. రవిపై ఉన్నవి బెలబుల్ సెక్షన్లు. త్వరలోనే బెయిల్‌పై విడుదల చేస్తాను.” అని రాజారావు ధీమాగా చెప్పారు. అలాగే…

Read Full News

పోలీసుల్లో అయ్యప్ప మాల నిషేధం వివాదం: డిజీపీ శివధర్ రెడ్డిని ప్రశ్నించిన నాయకులు — “మతాల మధ్య వివక్ష ఎందుకు?

తెలంగాణ పోలీస్ శాఖలో అయ్యప్ప మాల ధరించిన సిబ్బందిని డ్యూటీలో అనుమతించకూడదన్న నోటీసు చుట్టూ పెద్ద వివాదం రేగింది. ఒక ఎస్ఐ అయ్యప్ప మాలతో డ్యూటీకి హాజరైన నేపథ్యంలో, డిసిపి ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన ఆ నోటీసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. “పోలీసు యూనిఫార్మ్ ధరిస్తే మతాలకతీతంగా పని చేయాలి అనే విషయం సరేనండి, కానీ ఆ నియమం ఎందుకు కేవలం హిందువులపైనే?” అని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. 🔹 నాయకులు ప్రశ్నించిన ముఖ్యాంశాలు: ఒక…

Read Full News

ఐబొమ్మ రవి అరెస్టుతో సజ్జనార్ ఇమేజ్ దెబ్బతిందా? – సైబర్ నేరాలు, టికెట్ రేట్లు, పోలీసింగ్‌పై తీవ్ర విమర్శలు”

తెలంగాణలో ఐబొమ్మ వెబ్‌సైట్ కేసు మరోసారి పోలీసుల పనితీరు, సైబర్ నేరాల నియంత్రణ, బడా అధికారుల నిర్ణయాలపై వేడివేడి చర్చలకు దారితీసింది. ప్రముఖ సైబర్ నేరాల విచారణ అధికారి సజ్జనార్ ఈ కేసును స్వయంగా పర్యవేక్షించడం, ఐబొమ్మ రవి అరెస్టు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే ఇదే కేసులో ప్రభుత్వం, పోలీసులు, అధికారులు పాటిస్తున్న డబుల్ స్టాండర్డ్‌లపై విమర్శలు కూడా పెరుగుతున్నాయి. ఒకవైపు ఐబొమ్మ రవి అరెస్టు చేస్తూ, మరోవైపు “మూల సమస్యలు”…

Read Full News

ఐబొమ్మ కేసు సంచలనాలు: పైరసీ మాఫియా, సైబర్ నేరాలు, సినిమా కార్మికుల గోడులు — పోలీస్ వ్యవస్థపై ఘాటు ప్రశ్నలు

ఐబొమ్మ పైరసీ వెబ్‌సైట్ కేసు రాష్ట్రాన్ని కుదిపేస్తున్న వేళ, పోలీసులు బయటపెట్టిన వివరాలు, సినీ పరిశ్రమలోని లోతైన సమస్యలు, మిడిల్ క్లాస్ ప్రేక్షకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఇంకా సినిమా కార్మికుల పరిస్థితిపై తీవ్రమైన చర్చ నెలకొంది. దీనిపై పలువురు నేతలు పోలీస్ ఉన్నతాధికారులను నేరుగా ప్రశ్నిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. CBI–ED అవసరమైతే తీసుకొస్తామని పోలీసుల వ్యాఖ్యలు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం,2019 నుంచి ఇమ్మడి రవి అమెరికా, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఉన్న సర్వర్ల…

Read Full News