రూ.6 లక్షలకే ఇంద్రమ్మ ఇల్లు? రూ.11 లక్షల ఇంటిపై రూ.5 లక్షల సబ్సిడీ.. పేదలకు నిజంగా అందుబాటులోనా?

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ఇంద్రమ్మ ఇళ్ల పథకం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. “లక్ష ఇంద్రమ్మ ఇళ్లు” అంటూ ప్రభుత్వం భారీ ప్రచారం చేస్తుండగా, హైదరాబాద్ నగరంలో మెట్రో పిల్లర్ల నుంచి ప్రధాన కూడళ్ల వరకు ఈ పథకానికి సంబంధించిన హోర్డింగ్స్ కనిపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకంలో నిజంగా పేదలకు ఎంత మేర ప్రయోజనం చేకూరుతుందన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యూర్ (GHMC) పరిధిలో ఇంద్రమ్మ ఇళ్ల…

Read Full News

సేర్లింగంపల్లిలో బీఆర్ఎస్ శక్తి ప్రదర్శన.. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే అసలైన బలం: కేటీఆర్

సేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే పార్టీ మారినా కార్యకర్తలే పార్టీకి అసలైన బలం అని పేర్కొంటూ, నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ పార్టీని నడిపేది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. గత పదేళ్లలో సుమారు రూ.9,500 కోట్లతో సేర్లింగంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పేర్కొన్నారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, బ్రిడ్జిల నిర్మాణంతో హైదరాబాద్‌ను…

Read Full News

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి ఆగిపోయాయి.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన ఉద్యమ ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి దాదాపు పన్నెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడిన నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రస్తుతం నిలిచిపోయాయని…

Read Full News