ఫిబ్రవరి 14న మళ్లీ థియేటర్లలోకి ‘మనసంతా నువ్వే’: ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ భావోద్వేగ విజ్ఞప్తి

తెలుగు సినీ అభిమానులకు నోస్టాల్జియాను మళ్లీ తెరపైకి తీసుకొస్తూ, ఉదయ్‌కిరణ్ నటించిన క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘మనసంతా నువ్వే’ ఫిబ్రవరి 14న తిరిగి థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఉదయ్‌కిరణ్ మేనల్లుడు తేజ మీడియాతో మాట్లాడి తన ఆనందాన్ని పంచుకున్నారు. “నా పేరు తేజ. నేను ఉదయ్‌కిరణ్ మేనల్లుడిని. దాదాపు 25 ఏళ్ల తర్వాత మా మామ సినిమా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ…

Read Full News

ఇప్పటి జనరేషన్‌కు ‘గుండమ్మ కథ’లా మారిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’!

తరాలు మారినా వినోదాన్ని పంచే సినిమాలు కొన్ని మాత్రమే ఉంటాయి. అలాంటి క్లాసిక్ చిత్రాల్లో ఎన్టీఆర్–ఏఎన్నార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుండమ్మ కథ’కు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ఆరు దశాబ్దాలు గడిచినా ఆ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిందంటే దాని గొప్పతనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి జనరేషన్ యువతకు కూడా ‘గుండమ్మ కథ’ పేరు తల్లిదండ్రుల ద్వారా పరిచయమవుతూనే ఉంది. ఇలాంటి అరుదైన క్లాసిక్ సినిమాల సరసన ఇప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్’…

Read Full News