రాజయ్యపేట మత్యకారుల పోరాటానికి బలంగా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ — “ఇది శివారాధన కంటే పవిత్రమైన సేవ”

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట గ్రామం మళ్లీ రాష్ట్ర రాజకీయ చర్చల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ గ్రామంలో మత్యకారులు ఎదుర్కొంటున్న అన్యాయం, ప్రభుత్వ అణచివేతలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజయ్యపేట గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం చేశారు —

Read Full News

ఏపీలో ప్రగతి పరుగులు – తెలంగాణలో పురుగులు? మోదీ, చంద్రబాబు, పవన్ వ్యాఖ్యలపై వేడి చర్చ

కర్నూల్ సభలో ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ప్రశంసిస్తూ, “ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలక భాగం అవుతుంది” అన్నారు. ఆయన మాట్లాడుతూ ఢిల్లీ–అమరావతి కలసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని తెలిపారు. 13,429 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, రాయలసీమలో కొత్త ఉద్యోగ అవకాశాలకు దారితీశారు. ఈ సభలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీని ప్రశంసిస్తూ “మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు” అన్నారు. పవన్ కళ్యాణ్‌తో కలిసి డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా…

Read Full News