రహమత్‌నగర్ ప్రజల గోడు: నీటి కష్టాలు, డ్రైనేజీ సమస్యలు, ట్రాఫిక్‌తో నిత్య నరకం.. కార్పొరేటర్‌పై తీవ్ర అసంతృప్తి

రహమత్‌నగర్‌లో అభివృద్ధి జరిగిందా? ప్రజలే చెబుతున్న వాస్తవ పరిస్థితి హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో స్థానిక ప్రజలు తమ ప్రాంతంలో అభివృద్ధి చాలా పరిమితంగానే జరిగిందని, ప్రధాన సమస్యలు ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు, కార్పొరేషన్ నిర్లక్ష్యం వంటి అంశాలను స్థానికులు ప్రధానంగా ప్రస్తావించారు. చిన్నప్పటి నుంచి రహమత్‌నగర్‌లోనే ఉంటున్నామని చెప్పిన పలువురు స్థానికులు, గతంతో పోలిస్తే ఒకటి రెండు రోడ్లు మినహా పెద్దగా అభివృద్ధి జరగలేదన్నారు. వాటర్…

Read Full News

కూకట్‌పల్లిలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం – ప్రయాణికులు సురక్షితం, భద్రతపై ప్రశ్నలు

Kukatpally ప్రాంతంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కేబిహెచ్పీ నుంచి ఎస్సార్ నగర్ వైపు వెళ్తున్న బస్సులో మెట్రో పిల్లర్ నంబర్ 734 వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు. సమాచారం ప్రకారం, ఏపీ లోని పాలకొలుకు బయలుదేరిన “శ్రీ దుర్గా మల్లీశ్వరి ట్రావెల్స్” బస్సులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అప్పటికి బస్సులో సుమారు 18 మంది ప్రయాణికులు ఉండగా, సిబ్బంది అప్రమత్తంగా…

Read Full News