కేరళ ఫలితాలతో జోష్‌లో కాంగ్రెస్.. తెలంగాణలో కొత్త రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ప్రజల ఎదురుచూపు?

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. ముఖ్యంగా యూడిఎఫ్ విజయంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. కేరళలో కాంగ్రెస్ గెలుపుకు రేవంత్ రెడ్డి ప్రచారం కీలక పాత్ర పోషించిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీలను అక్కడ ప్రధాన అజెండాగా తీసుకెళ్లి ప్రచారం చేయడం, పినరయి విజయన్ ప్రభుత్వాన్ని నేరుగా టార్గెట్ చేయడం, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నమ్మకం పెంచిందని అభిప్రాయపడుతున్నారు….

Read More