అసెంబ్లీ గేటు రచ్చపై మరో వివాదం.. సబితా ఇంద్రారెడ్డిని లాగిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి?

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తొలిరోజు జరిగిన పరిణామాలు రెండో రోజుకూ రాజకీయ వేడిని కొనసాగిస్తున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై చేసినట్లు ఆరోపణలు వచ్చిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాతా మధుసూదన్, నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవడం సరైనదేనని, అయితే అదే సమయంలో మహిళా ప్రజాప్రతినిధుల…

Read Full News

కవిత కంటతడి.. ప్రశాంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు! నిజామాబాద్ సభలో భావోద్వేగ ప్రసంగం

నిజామాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కుటుంబం, పార్టీ, నాయకత్వం చుట్టూ వివాదం ముదురుతోంది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌లో నిర్వహించిన ‘పంచజన్య సంకల్ప సభ’లో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో కన్నీళ్లు పెట్టుకున్న ఆమె.. తన రాజకీయ ప్రయాణంలో ఎదురైన పరిణామాలను గుర్తు చేసుకుంటూ మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త చర్చ…

Read Full News