దళితుల నడకతో నేల మైలుపడదు.. కేసీఆర్ ఆలోచనలను శుద్ధి చేయాలి: అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ అసెంబ్లీలో దళితులపై వివక్ష, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై అధికారపక్ష సభ్యుడు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులకు డప్పు కేవలం వాయిద్యం కాదని, అది వారి జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. సంతోషం, దుఃఖం, పెళ్లి, చావు వంటి సందర్భాల్లో తమ భావాలను వ్యక్తపరిచేందుకు దళితులు డప్పును ఉపయోగిస్తారని తెలిపారు. ఫామ్‌హౌస్‌ వైపు వెళ్లిన దళితులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపారని, పోలీసులు ముందుగానే బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నియంత్రించారని అన్నారు. అయితే నిరసనకారులు ఫామ్‌హౌస్‌…

Read Full News

నమ్మకమే పెట్టుబడి.. 13 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసంతో ముందుకెళ్తున్న విజన్ వివికే: విజయ్ కుమార్”

విజన్ వివికే విజయం వెనుక నమ్మకమే పెట్టుబడి – 13 ఏళ్లుగా వినియోగదారుల విశ్వాసంతో ముందుకు: విజయ్ కుమార్ హైదరాబాద్: రియల్ ఎస్టేట్ రంగంలో తాత్కాలిక లాభాల కంటే వినియోగదారుల విశ్వాసమే శాశ్వత విజయానికి పునాది అని విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & ఎండీ వి. విజయ్ కుమార్ అన్నారు. మేడ్చల్‌లో ప్రారంభించిన గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రాజెక్ట్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. షార్ట్‌కట్ లాభాల కోసం కాదు.. లాంగ్…

Read Full News

మేడ్చల్‌లో విజన్ వివికే గ్రీన్ పార్క్ విల్లాస్ ప్రారంభం.. 350 ప్రీమియం విల్లాలతో మెగా గేటెడ్ కమ్యూనిటీకి శ్రీకారం

మేడ్చల్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది విజన్ వివికే హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మేడ్చల్ సమీపంలోని గిర్మాపురం వద్ద సంస్థ చైర్మన్, ఎండీ వి. విజయ్ కుమార్ ఆధ్వర్యంలో “గ్రీన్ పార్క్” పేరుతో అత్యాధునిక గేటెడ్ విల్లా కమ్యూనిటీని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటి మెహరీన్ పీర్జాదా ముఖ్య అతిథిగా హాజరై ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 350 ప్రీమియం డూప్లెక్స్ మరియు…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్‌కు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం!

ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని…

Read Full News