2047 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం వాటా సాధించాలి – సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి భారత్‌ను 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి తెలంగాణ కూడా కీలకంగా దోహదపడాలని, దేశ ఆర్థిక వ్యవస్థలో కనీసం 10 శాతం వాటాను తెలంగాణ నుంచి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, తెలంగాణను కేవలం పెట్టుబడులకు గమ్యస్థానంగా కాకుండా ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చే దిశగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు….

Read Full News

తెలంగాణ రైజింగ్: పెట్టుబడులకు అనుకూల వాతావరణం – సీఎం రేవంత్ రెడ్డి సూచనలు”

తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది. వచ్చే నెల 8వ తేదీ నుంచి జరగనున్న ఈ సమ్మిట్ బ్రాండింగ్, ప్రమోషన్, ప్రదర్శనలు, సమాచార వ్యూహాలపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ అధికారులు, టీమ్‌లకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర సామర్థ్యం, చరిత్ర, సంస్కృతి, ప్రకృతి, మౌలిక వసతులు, భవిష్యత్ అవకాశాలు ప్రమోషనల్ వీడియోలు,…

Read Full News