కరీంనగర్‌లో బండి సత్తా… ఓటుకు 70 వేల ఆరోపణలు, కుటుంబాల విజయాలతో హాట్‌టాపిక్ మున్సిపల్ ఫలితాలు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఆసక్తికర మలుపులు తిరిగాయి. కొన్ని చోట్ల పార్టీల బలం పెరిగితే, మరికొన్ని చోట్ల డబ్బు రాజకీయాలు, కుటుంబ ఆధిపత్యం, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం ప్రధాన చర్చగా మారాయి. కరీంనగర్ కార్పొరేషన్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో నిలిచినా, గత ఎన్నికలతో పోలిస్తే పార్టీ ఓట్లు, సీట్లు పెరగడం గమనార్హంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో పార్టీ బలం పెరిగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది….

Read Full News

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read Full News

మున్సిపల్ ఎన్నికలకు భారీ భద్రత… కోట్ల నగదు, మద్యం, మాదకద్రవ్యాలు స్వాధీనం

రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఎన్నికల బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ విధానం, భద్రతా చర్యలపై మంగళవారం డీజీపీ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో భారీగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాలు, బంగారం-వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మొత్తం రూ.1.29 కోట్ల నగదు, రూ.1.21 కోట్ల విలువైన మద్యం, రూ.15 లక్షల విలువైన మాదకద్రవ్యాలు,…

Read Full News

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులపై బెదిరింపులు, డబ్బుల ప్రలోభాలు: పోలీసు అధికారుల జోక్యంపై నోముల భగత్ తీవ్ర ఆరోపణలు

నల్గొండ జిల్లా హాలియా–నందికొండ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, పోలీసు అధికారుల సహకారంతో బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో ఓటమి భయంతో కాంగ్రెస్ నేత జానారెడ్డి, ఆయన కుమారులు జైవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి డబ్బుల మూటలతో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రలోభ పెట్టడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో డ్యూటీ లేకున్నా డీఎస్పీ సైదిరెడ్డి అర్ధరాత్రి బీఆర్ఎస్ అభ్యర్థుల ఇళ్లకు…

Read Full News