తెలంగాణ ఓటరు జాబితా డిజిటలైజేషన్ నత్తనడక.. 49.28% మాత్రమే పూర్తి? గడువు పొడిగించాలని డిమాండ్

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియలో భాగంగా చేపట్టిన డిజిటలైజేషన్ ఆశించిన వేగంతో సాగడం లేదనే చర్చ జరుగుతోంది. అధికారులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయిందని చెబుతున్నప్పటికీ, ఓటర్ల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా సగం దశలోనే ఉందని సమాచారం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో ఇప్పటివరకు 1,66,70,610 మంది వివరాలు మాత్రమే డిజిటలైజేషన్…

Read Full News

జిహెచ్ఎంసి వార్డుల విభజనలో భారీ మార్పులు – 300కు పైగా వార్డులే లక్ష్యం

జిహెచ్ఎంసిలో వార్డుల పునర్విభజన ప్రక్రియ వేగం పెంచింది. ప్రస్తుతం ఉన్న 150 వార్డులను 300కు పైగా పెంచే దిశగా ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ శాఖ, జిహెచ్ఎంసి అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత మూడు రోజులుగా టౌన్ ప్లానింగ్ అధికారుల సమీక్షలు, డేటా ఆధారంగా కొత్త ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం 27 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జిహెచ్ఎంసిలో విలీనం కానున్న నేపథ్యంలో మొత్తం పరిధి, జనాభా పరిమాణం గణనీయంగా పెరగనుంది. లక్ష్యంగా ప్రభుత్వం ఓటర్ల…

Read Full News