తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. పోలైన ఓట్ల కంటే తొలగింపు ఓట్లే ఎక్కువ!

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ (SIR) ముసాయిదా ఓటర్ల జాబితా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 73.39 లక్షల మంది ఓటర్లను ముసాయిదా జాబితాలో చేర్చకుండా Absent, Shifted, Dead, Duplicate (ASDD) కేటగిరీల్లో గుర్తించారు. మొత్తం ఓటర్లలో ఇది సుమారు 21.70 శాతంగా ఉంది. ఇదే సమయంలో మరో 92.86 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఓట్లు ఎందుకు…

Read Full News

SIR నోటీసులు ఎందుకు వస్తున్నాయి? ఓటర్లు ఏం చేయాలి? ఓటు పోతుందా?

తెలంగాణలో ప్రస్తుతం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా కొంతమంది ఓటర్లకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు వస్తుండటంతో ఓటర్లలో ఆందోళన నెలకొంది. అసలు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు? నోటీసు వస్తే ఓటు తొలగిస్తారా? ఓటర్లు ఏం చేయాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. SIR అంటే ఏమిటి? SIR అంటే Special Intensive Revision. ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా పరిశీలించి, అందులోని వివరాలను సరిచూసే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఓటరు…

Read Full News

SIRలో 73.52 లక్షల ఓట్లకు డిజిటలైజేషన్ పూర్తి కాలేదు.. 20% మందికి నోటీసులు? 15న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR (Special Intensive Revision) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. ఓటర్ల నుంచి స్వీకరించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌కు ఎన్నికల సంఘం ఇచ్చిన గడువు ముగియడంతో జిల్లాల వారీగా వివరాలను వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 73,52,832 ఓట్లకు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తికాలేదని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు డిజిటలైజేషన్ అయిన వాటిలో రాష్ట్ర సగటు 78.26 శాతంగా ఉన్నట్లు తెలుస్తోంది. 📊 యాదాద్రి టాప్.. హైదరాబాద్ చివర్లో…

Read Full News

తెలంగాణలో 74 లక్షల ఓట్లపై వేటు? నేటితో SIR ఫారాల గడువు పూర్తి.. 15న ముసాయిదా ఓటర్ జాబితా

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ SIR (Special Intensive Revision) కీలక దశకు చేరుకుంది. ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుండటంతో రాష్ట్రంలో సుమారు 74 లక్షల మంది ఓటర్ల పేర్లపై అనిశ్చితి నెలకొంది. ఫారాలు సమర్పించని లేదా ఇతర కారణాలతో గుర్తించిన ఓట్లను ముసాయిదా జాబితాలో తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 2,64,30,494 మంది ఎన్యుమరేషన్ ఫారాలు…

Read Full News

ఓటర్ జాబితా సవరణలో గందరగోళం.. బీఎల్ఓలు కనిపించడంలేదంటూ ప్రజల ఆందోళన, గడువు పొడిగించాలని డిమాండ్

రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. జూలై 25లోపు దరఖాస్తులు సమర్పించాలని ఎన్నికల అధికారులు సూచించినప్పటికీ, చాలా ప్రాంతాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) ఇంటింటికీ వెళ్లకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డి జూలై 25లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికీ అనేక…

Read Full News

తెలంగాణలో 30 లక్షల ఓట్లు తొలగింపు ప్రచారం.. నిజమేనా? ఓటర్లు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

తెలంగాణలో దాదాపు 30 లక్షల ఓట్లు తొలగించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో అనేక మంది ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఓటర్ల ధృవీకరణ ప్రక్రియకు సంబంధించిన సమాచారం వెలుగులోకి రావడంతో ఈ అంశం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అయితే ముందుగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు అధికారికంగా 30 లక్షల ఓట్లు తొలగించబోతున్నామని ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రక్రియ…

Read Full News

ఓటు విలువ కోటరు సీసా కాదు – గ్రామ రాజకీయాలపై ప్రశ్నలు”

గ్రామస్థాయిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఓటు విలువను, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. ప్రత్యేకంగా, ఓటును కోటరు సీసాలు, చిన్న చిన్న తాయిలాలు ఇచ్చి కొనేసే పరిస్థితి బాధాకరంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “నోటికి ఓటు, ఊరికి వెన్నుపోటు” అనే విమర్శలు ఈ ఎన్నికల్లో మరింతగా వినిపిస్తున్నాయి. ఐదు వందల రూపాయల కోసం ఐదేళ్ల భవిష్యత్తు తాకట్టు పెట్టేయడం ప్రజాస్వామ్యంపై అవమానమా? అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఒక సర్పంచ్ నెలజీతం ₹6,500 మాత్రమే….

Read Full News