ఓట్ల తొలగింపుపై బీఆర్ఎస్ ఆందోళన.. ఈవీఎంలపై అనుమానాలు, పేపర్ బ్యాలెట్‌కు డిమాండ్

K. Chandrashekar Rao నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ జాబితా సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఓట్ల తొలగింపులపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల ఓట్లపై అనుమానాస్పదంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. “ముస్లింలు, క్రిస్టియన్లు మాకు ఓట్లు వేయరు కాబట్టి వారి ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ…

Read Full News

ఓటర్ ఐడి లేకుండా ఓటింగ్—జేఏచ్ఎంసి ప్రకటనపై ప్రజల ఆందోళన: బహుళ ఓట్లు, మోసాల భయం

నగరంలో జేఏచ్ఎంసి కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ విడుదల చేసిన తాజా ప్రకటన ఒకసారి పౌరులలో కలకలం సృష్టించింది. జూబిలీ హిల్స్ ఉప ఎన్నిక (నవెంబర్ 11) నేపథ్యంలో, ఓటర్ గుర్తింపు కార్డు (Voter ID) లేకపోయినా, ఓటరు జాబితాలో పేరు ఉన్నట్లయితే 12 రకాల ప్రత్యామ్నాయ ఫోటో ఆధారిత ఐడీల్లో ఏదైనా ఒకటితో ఓటు వేయొచ్చునని అధికారులు వెల్లడించారు. ఇదే నిర్ణయం ప్రజలలో ఒక కీలక శంకను తెచ్చి పెట్టింది — ఆలా…

Read Full News