తప్పు జరిగితే ఎందుకు ఖండించట్లేదు?”.. బీజేపీ ఎంపీ అరవింద్‌తో మహిళ ఫోన్ సంభాషణ వైరల్

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడికి సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ Dharmapuri Arvindతో ఓ మహిళ జరిపిన ఫోన్ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోన్ కాల్‌లో మాట్లాడిన మహిళ, “బండి సంజయ్ గారి కుటుంబంపై వచ్చిన ఆరోపణల విషయంలో మీరు ఎందుకు మాట్లాడటం లేదు? తప్పు జరిగితే ఎందుకు ఖండించట్లేదు?” అంటూ ప్రశ్నించింది. దీనికి స్పందించిన అరవింద్, “నేను…

Read Full News