మిర్యాలగూడ అభివృద్ధికి కాంగ్రెస్ కట్టుబాటు – మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలి: ఉత్తం కుమార్ రెడ్డి

మిర్యాలగూడ పట్టణం, నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని సహకార శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మిర్యాలగూడలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, ఇది ఆసియాలోనే అతిపెద్ద రైస్ ఇండస్ట్రీ ప్రాంతమని, వ్యాపార వర్గాలు, రైతులు కష్టపడి జీవించే ప్రాంతమని అన్నారు. ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని భారీ నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా…

Read More