కేంద్ర బడ్జెట్ vs తెలంగాణ బడ్జెట్: నిర్మల సీతారామన్ చూపిన బ్యాలెన్స్, భట్టి విక్రమార్క ఫెయిల్యూర్?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ తర్వాత, సామాన్యులు-మధ్యతరగతి వర్గాల్లో ఆశలు పెరిగాయి. ముఖ్యంగా కార్ల ధరలు తగ్గే అవకాశాలు, ఎలక్ట్రిక్ కార్లు సామాన్యులకు అందుబాటులోకి రావడం వంటి అంశాలు మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చే పరిణామాలుగా మారాయి. ఇప్పటివరకు 10–11 లక్షల ధరల్లో ఉన్న కార్లు కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ కేంద్ర బడ్జెట్‌ని చూస్తుంటే ఒక ప్రశ్న సహజంగానే వస్తోంది. ఇలాంటి ఆర్థిక క్రమశిక్షణ, బ్యాలెన్స్…

Read Full News

మిడిల్ క్లాస్‌కు ఊరటనిచ్చిన కేంద్ర బడ్జెట్‌.. నిర్మలా సీతారామన్‌పై పెరుగుతున్న విశ్వాసం

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన తాజా కేంద్ర బడ్జెట్ మిడిల్ క్లాస్, సామాన్య వర్గాలకు ఊరటనిచ్చేదిగా ఉందని రాజకీయ, ఆర్థిక వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. బీజేపీ పార్టీ, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా నిర్మలా సీతారామన్‌పై పెట్టుకున్న నమ్మకాన్ని ఆమె ఎప్పుడూ ఒమ్ము చేయలేదన్న అభిప్రాయం బలపడుతోంది. భారతదేశ ఆర్థిక పునాదులు బలంగా నిలబడటానికి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన కృషి…

Read Full News

ఉద్యోగాలు, భృతిపై రేవంత్ హామీలపై ప్రశ్నలు — ‘ఎన్నికల తర్వాత కాదు, ఇప్పుడే ఇవ్వండి’ అంటున్న ప్రతిపక్షం!”

హుస్నాబాద్‌లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు.“మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి” అని ప్రకటించిన ఆయన హామీలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చ మొదలైంది. అయితే ఈ ప్రకటనను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.“ఉద్యోగాలు భర్తీ చేయడం కాదు — అమ్మకానికి పెట్టినట్టే వినిపిస్తోంది” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 🔻 మహిళలకు ₹2,500 ఎందుకు ఎన్నికల తర్వాతే? రేవంత్ ప్రకటించిన మరో ముఖ్య అంశం —మహిళలకు నెలకు…

Read Full News