ఇరాన్–ఇజ్రాయిల్ ఉద్రిక్తతలు: భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా దేశంలో చర్చ ఎందుకు?

ప్రపంచ రాజకీయాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు మరోసారి మధ్యప్రాచ్య ప్రాంతాన్ని వార్తల్లో నిలిపాయి. ముఖ్యంగా ఇరాన్–ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధానికి భారత్‌కు నేరుగా సంబంధం లేకపోయినా, దేశంలో మాత్రం దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇరాన్‌కు చెందిన ప్రముఖ నాయకుడి మరణం నేపథ్యంలో భారత్‌లోని కొంతమంది షియా ముస్లింలు సంతాప కార్యక్రమాలు నిర్వహించడం కూడా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో షియా సమాజానికి…

Read More