కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ అసంతృప్తిపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాత్రపై వస్తున్న చర్చలు ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని…

Read Full News

యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు…

Read Full News

కేటీఆర్ భక్తి ప్రశ్న తప్పా? హిందూ భావాలను అవమానించిన రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మతం, భక్తి, వ్యాఖ్యల వివాదం పెద్ద దుమారాన్నే రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా పెద్దగా చర్చనీయాంశమయ్యాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలలో హాస్యం ఉంటుందా? లేక అవమానం ఉందా? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 🔹 “ముందు ఉండదు… ముందు ఉంటుంది ముసలి పండుగ” — రేవంత్ స్టైల్ కామెంట్ రేవంత్ రెడ్డి ప్రసంగంలో కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు చాలామందికి…

Read Full News

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read Full News