కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ అసంతృప్తిపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాత్రపై వస్తున్న చర్చలు ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని…

Read Full News