కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయా? రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ అసంతృప్తిపై రాజకీయ చర్చ

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు నియామకాల నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాత్రపై వస్తున్న చర్చలు ఈ అంశాన్ని మరింత హాట్ టాపిక్‌గా మార్చాయి. యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుల నియామక ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సమాచారం ఇవ్వలేదని…

Read Full News

యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఏర్పాటు.. చైర్మన్‌గా ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలకమండలిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 18 మంది సభ్యులతో కూడిన ఈ పాలకమండలికి ఎంఎస్‌ఎన్ ఫార్మా అధినేత ఎం. సత్యనారాయణ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. ఈ పాలకమండలి పదవీకాలం రెండేళ్లు ఉంటుంది. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, పాలకమండలిలో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 11 మంది వివిధ రంగాలకు చెందిన సభ్యులు కాగా, మరో ఏడుగురు ప్రభుత్వ అధికారులు…

Read Full News

మనశ్శాంతి కోసం సుంతదేవి అమ్మగారు చెప్పిన సులభమైన పూర్వీకుల పరిష్కారం

మనశ్శాంతి కోసం సుంతదేవి అమ్మగారు చెప్పిన సులభమైన పూర్వీకుల పరిష్కారం ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మనశ్శాంతి లేక ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక భారం, నిద్రలేమి వంటి కారణాలతో మానసిక అస్థిరత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీ కార్యక్రమంలో యాదగిరిగుట్టకు చెందిన సుంతదేవి అమ్మగారు మనశ్శాంతి కోసం ఒక సులభమైన సంప్రదాయ పరిష్కారాన్ని తెలిపారు. కార్యక్రమంలో యాంకర్ దీక్షిత అడిగిన ప్రశ్నకు స్పందించిన సుంతదేవి అమ్మగారు, ఈ…

Read Full News

వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…

Read Full News

వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…

Read Full News

యాదగిరి గుట్టలో ఘనంగా గిరి ప్రదక్షిణ – 25 వేల మంది అయ్యప్ప స్వాముల హాజరు

యాదగిరి గుట్టలో సోమవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వాముల శరణ ఘోష మార్మోగింది.“స్వామే శరణం అయ్యప్ప, నమో నరసింహా” అంటూ భక్తులు భజనలు, కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత వైభవోపేతం చేశారు. తెల్లవారుజామున 6 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25,000 మంది అయ్యప్ప దీక్షాదారులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రత్యేక పల్లకిలో మోస్తూ, భక్తులు యాదగిరి కొండ చుట్టూ 7.5 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో పూర్తి…

Read Full News

ఐబొమ్మ రవి అరెస్ట్: సినిమా టికెట్ ధరలు, పైరసీ, సమాజ మార్పులపై ఘంటా సుమతి దేవి వ్యాఖ్యలు

హైదరాబాద్: గత 10–15 రోజులుగా ‘ఐబొమ్మ రవి’ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అతనిపై కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, సోషల్ మీడియా మరియు పబ్లిక్‌లో అతన్ని హీరోగా చూస్తున్న వర్గం కూడా ఉందని, మరోవైపు ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు అతని చర్యలను వ్యతిరేకిస్తున్నారని గంటి సుమతి దేవి అభిప్రాయపడారు. ఓకే టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిత్య అన్నదాన ట్రస్ట్ చైర్మన్ గంటి సుమతి దేవి, ఐబొమ్మ రవి…

Read Full News