కాక్రోచ్ జనతా పార్టీ ధర్ణతో కేంద్రానికేనా షాక్? తెలంగాణ విద్యా వ్యవస్థపై కూడా లేవాల్సిన ప్రశ్నలివే!

హైదరాబాద్: నీట్, సీబీఎస్ఈ పరీక్షల పేపర్ లీకేజీలు, పెరుగుతున్న విద్యా ఫీజులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో “కాక్రోచ్ జనతా పార్టీ” పేరిట కొనసాగుతున్న ఉద్యమం ఇప్పుడు హైదరాబాద్‌కు చేరుకుంది. ఆదివారం ఇందిరా పార్క్ ధర్ణా చౌక్ వద్ద విద్యార్థులు, నిరుద్యోగ యువత, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసనలో ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో వరుసగా జరుగుతున్న…

Read Full News

కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పుంజుకుంది.. విద్యార్థుల సమస్యలపై ఢిల్లీ వేదికగా నిరసనకు పిలుపు

దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మరింత వేగం అందుకుంటోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ…

Read Full News

సినిమా థియేటర్లలో అక్రమ పార్కింగ్ వసూళ్లు – ప్రజల్లో ఆగ్రహం

సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజుల పేరుతో జరుగుతున్న అక్రమ వసూళ్లపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిబంధన ప్రకారం సినిమాహాళ్లలో పార్కింగ్ ఉచితమే అయినప్పటికీ, అనేక థియేటర్లు పబ్లిక్ నుండి డబ్బులు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు యువజన సంఘాలు, కార్యకర్తలు ఒకే వేదికపైకి వచ్చి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు మాట్లాడే ధైర్యం చేయకపోతే ఈ దోపిడీ వ్యవస్థ ఎప్పటికీ ఆగదని, అందరూ ముందుకు రావాలని వారు…

Read Full News

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో నిరుద్యోగుల తిరుగుబాటు – ఆస్మా బరిలోకి!

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఒక కొత్త రాజకీయ హావా మొదలైంది. సాంప్రదాయ పార్టీలకు విరుద్ధంగా, నిరుద్యోగుల తరఫున ఆస్మా అనే యువతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నది.ఆస్మా చెబుతున్నదేమిటంటే — “అధికార పక్షం పట్టించుకోవడం లేదు, ప్రతిపక్షం ప్రశ్నించడం లేదు. కాబట్టి మేము నిరుద్యోగులమే మనకో పార్టీగా మారుతాం” అని. ఆస్మా మాట్లాడుతూ, నిరుద్యోగుల సమస్యలపై ఎవరూ స్పందించకపోవడంతో, “మేమే మన సమస్యల పరిష్కారం కావాలి” అనే నినాదంతో బి-ఫారం తీసుకొని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆమె…

Read Full News