సికింద్రాబాద్ అస్తిత్వానికి ముప్పు: ప్రభుత్వం నిర్ణయాలకు వ్యతిరేకంగా 17న శాంతిర్యాలీ
సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం కోల్పోయేలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గాంధీ విగ్రహం వరకు ఈ నెల 17న శాంతిర్యాలీ నిర్వహించనున్నట్లు స్థానిక నాయకులు, సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయాలపై అనుమానాలు ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వ చర్యల మధ్య స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు.“సికింద్రాబాద్ పేరు మాత్రమే మార్చుతాం, ఎక్కడా ప్రాంతాలు తీసివేయడం లేదు” అని సీఎం చెప్పినా,వాస్తవంలో నాటూ ఆఫీస్,…

