హైడ్రా భారీ మైలురాయి.. రూ.1.10 లక్షల కోట్ల ప్రజా ఆస్తుల పరిరక్షణ, ఇక లక్ష్యం రూ.2 లక్షల కోట్లు
హైడ్రా భారీ మైలురాయి.. రూ.1.10 లక్షల కోట్ల ప్రజా ఆస్తుల పరిరక్షణ హైదరాబాద్ నగర ముఖచిత్రాన్ని మార్చడంలో, చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములను కాపాడటంలో హైడ్రా (HYDRAA) సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోంది. అక్రమ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ప్రజా ఆస్తుల పరిరక్షణనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ సంస్థ కేవలం రెండేళ్ల వ్యవధిలోనే భారీ మైలురాయిని అధిగమించింది. అవును.. మీరు విన్నది నిజమే. అక్షరాలా రూ.1.10 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ కలిగిన…

