Chandana R

రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు

రాజ్యసభ ఎన్నికల్లో మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ ఆగ్రహం.. బీజేపీ, బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వివాదం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల సంఘం తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక సీటు గెలిచే సంఖ్యాబలం ఉన్నప్పటికీ, బీజేపీ మూడో అభ్యర్థిని ఎందుకు బరిలోకి…

Read Full News

వంతెనపై నీటి జామ్ తొలగింపు – వంతెన ఆయుష్షును కాపాడే చిన్న ప్రయత్నం

వంతెనపై నీటి జామ్ తొలగింపు – వంతెన ఆయుష్షును కాపాడే చిన్న ప్రయత్నం వర్షాకాలంలో వంతెనలపై నీరు నిల్వ ఉండటం సాధారణంగా కనిపించే సమస్య. అయితే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. వంతెనపై నిల్వ ఉండే నీరు క్రమంగా నిర్మాణంపై ప్రభావం చూపి దాని ఆయుష్షును తగ్గిస్తుంది. ఇటీవల ఒక వంతెనపై డ్రైనేజీ రంధ్రం పూర్తిగా జామ్ కావడంతో వర్షపు నీరు బయటకు వెళ్లకుండా నిలిచిపోయింది. పరిస్థితిని గమనించిన…

Read Full News

మోదీ 4,399 రోజుల చారిత్రక మైలురాయి.. 2047 వరకు ప్రధానిగా కొనసాగాలని దేశ ప్రజల ఆకాంక్ష

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ నిన్నటితో 4,398 రోజులు పూర్తి చేసుకోగా, ఈరోజుతో 4,399 రోజుల పాలనను పూర్తి చేసి దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రధానిగా కొనసాగిన నాయకుల జాబితాలో కీలక స్థానాన్ని సంపాదించారని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ప్రత్యేక…

Read Full News

ఉపాధే శాశ్వత పరిష్కారం.. మదర్ ఫౌండేషన్‌తో చర్చించి మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తాం: మంత్రి సీతక్క

మహిళలకు ఉపాధి కల్పించి ఆర్థికంగా స్వావలంబన సాధించే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, మహిళల సాధికారత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. మదర్ ఫౌండేషన్ గత కొన్ని సంవత్సరాలుగా వేలాది మంది మహిళలకు కుట్టు శిక్షణ అందిస్తూ, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా చేరిన వారికి కుట్టు…

Read Full News

ఉచితాల కంటే ఉపాధి కావాలి.. ప్రతి గ్రామంలో ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయండి: సీతక్కకు మదర్ ఫౌండేషన్ విజ్ఞప్తి

మహిళలకు ఉచిత పథకాల కంటే శాశ్వత ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మదర్ ఫౌండేషన్ ప్రతినిధులు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కోరారు. మదర్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ ప్రతినిధులు మహిళల ఆర్థిక సాధికారతకు సంబంధించిన పలు సూచనలు చేశారు. మదర్ ఫౌండేషన్ స్థాపకురాలు మాట్లాడుతూ, తాము రాజకీయాల కోసం ఈ సంస్థను ప్రారంభించలేదని స్పష్టం చేశారు. 2003లో ఒంటరి మహిళల…

Read Full News

మీనాక్షి నటరాజన్‌కు వెన్నుపోటు పొడిచింది ఎవరు? రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక కాంగ్రెస్‌లోనే కుట్రా?

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. అయితే ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏమిటంటే… బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీలోనే ఆమెకు వెన్నుపోటు పొడిచారని ప్రచారం జోరుగా సాగుతోంది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు కారణంగా ఆమె అఫిడవిట్‌లో కొన్ని కేసుల వివరాలు పొందుపరచలేదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశాన్ని బీజేపీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, చివరకు ఆమె నామినేషన్ తిరస్కరణకు…

Read Full News

ఆర్‌అండ్‌బీ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో వందల కోట్ల అక్రమాస్తులు?.. కట్టల కొద్ది నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో భారీ అవినీతి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణ పనుల్లో కీలక బాధ్యతలు నిర్వహించే ఆర్‌అండ్‌బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ జే. మోహన్ నాయక్ నివాసాలు, కార్యాలయాలు, బంధువులు, బినామీలు, అనుచరుల ఇళ్లపై ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపు దాడుల్లో కళ్లు చెదిరే అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ రహదారులు, వంతెనలు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాలకు సంబంధించిన భారీ టెండర్లు ఈ శాఖ పరిధిలోనే జరుగుతుంటాయి. ప్రజాధనం వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే…

Read Full News

తెలంగాణకు భారీ షాక్ రాబోతుందా? డీలిమిటేషన్‌తో దక్షిణాది రాజకీయ బలం తగ్గిపోతుందా?

నమస్తే.. వెల్కమ్ టు ఓకే టీవీ. దేశ రాజకీయాలను రాబోయే 20 నుంచి 30 సంవత్సరాల పాటు ప్రభావితం చేసే అత్యంత కీలక అంశంగా ఇప్పుడు “డీలిమిటేషన్” చర్చ మారుతోంది. తెలంగాణకు భారీ షాక్ తగులుతుందా? ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ సీట్ల ప్రభావం తగ్గిపోతుందా? దక్షిణ భారత రాష్ట్రాలు ఎందుకు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి? తమిళనాడు నుంచి తెలంగాణ వరకు రాజకీయ పార్టీలు ఎందుకు ఒకే స్వరం వినిపిస్తున్నాయి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం డీలిమిటేషన్‌లోనే దాగి ఉంది. అసలు…

Read Full News

పావుగంట వానకే హైదరాబాద్ హైరానా.. హైడ్రాకు ముందు, హైడ్రా తర్వాత ఏం మారింది?

హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన తొలి భారీ వర్షం మహానగర వాస్తవ పరిస్థితులను మరోసారి బయటపెట్టింది. కేవలం 20 నుంచి 30 నిమిషాల పాటు కురిసిన వర్షానికే నగరం అతలాకుతలమైంది. ప్రధాన రహదారుల నుంచి గల్లీల వరకు నీరు నిలిచిపోవడంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. కార్లు నీటిలో చిక్కుకుపోయాయి. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంతటి పరిస్థితి ఏర్పడుతుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా…

Read Full News

కౌలు రైతుల కష్టాలు తీరేదెప్పుడు? యూరియా కొరత, నష్టపరిహారం లేక అన్నదాతల ఆవేదన

కష్టం కౌలు రైతులది.. భరోసా భూ యజమానులదేనా? యూరియా కోసం మళ్లీ లైన్ల బాటలో అన్నదాతలు తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. పంట పండించేది కౌలు రైతులే అయినప్పటికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, నష్టపరిహారం, బ్యాంకు రుణాలు మాత్రం ఎక్కువగా భూ యజమానులకే పరిమితమవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కష్టమంతా కౌలు రైతులదైతే, భరోసా మాత్రం భూ యజమానులకే దక్కుతోందా అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. కౌలు రైతుల గుర్తింపు సాధన…

Read Full News