తెలంగాణకు మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరం”.. సిరిసిల్లలో కేటీఆర్ భావోద్వేగ ప్రసంగం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో రాష్ట్రానికి మళ్లీ కేసీఆర్ నాయకత్వమే అవసరమని అన్నారు. కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదని, పదేళ్ల పాటు ఆయన ఆ బాధ్యతను ఒక తపస్సులా నిర్వర్తించారని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల అభివృద్ధిని ఉదాహరణగా చూపుతూ, ఒకప్పుడు నక్సలిజం, నేత కార్మికుల ఆత్మహత్యలు, సాగునీటి కొరతతో అల్లాడిపోయిన ప్రాంతం నేడు విద్య,…

Read Full News

కేసీఆర్ కిట్, బతుకమ్మ చీరలు తీసేయడం దుర్మార్గం: కాంగ్రెస్ ప్రభుత్వంపై కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా మహిళలు, పేదలు, కార్మిక వర్గాలను తీవ్రంగా మోసం చేస్తోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జ్యోతినగర్, జమ్మికుంట ప్రాంతాల్లో నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గర్భిణీ స్త్రీలను ఇంటి దగ్గర నుంచి ఆసుపత్రికి తరలించి, ప్రసవం అనంతరం కేసీఆర్ కిట్ అందించడంతో…

Read Full News

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు?—సామల హేమ తీవ్ర అభ్యంతరం

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం, తాజా సమాచార ప్రకారం వాటిని 23%కి పరిమితం చేయనున్నట్లు సంకేతాలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ—ప్రభుత్వానికి ఇది ముందే తెలిసిన అంశం అని, ఇంటెలెక్చువల్స్ నుంచి ప్రభుత్వానికి ఈ నిర్ణయం కోర్టులో నిలదీయబడదని స్పష్టమైన సూచనలు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ బీసీ సమాజాన్ని గందరగోళంలో ఉంచి, ఎన్నికల…

Read Full News