భగీరథ్ బెయిల్‌పై నేడు హైకోర్టు తీర్పు.. ఉత్కంఠగా మారిన పోక్సో కేసు

కేంద్ర మంత్రి Bandi Sanjay Kumar కుమారుడు Sai Bhageerath పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులపై తన నిర్ణయాన్ని నేటికి వాయిదా వేసింది. శుక్రవారం హైకోర్టు వెలువరించే తీర్పుపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. కోర్టు…

Read Full News