డిజిటలైజేషన్‌తో భూ రికార్డుల్లో అవినీతి తగ్గిందా? పెరిగిందా? భూభారతి అమలుపై కొత్త ప్రశ్నలు

తెలంగాణలో భూ రికార్డుల డిజిటలైజేషన్, ధరణి-భూభారతి వ్యవస్థల అమలుపై మరోసారి చర్చ మొదలైంది. భూముల రికార్డులను ఆన్‌లైన్‌లోకి తీసుకురావడం వల్ల పారదర్శకత పెరిగిందా? లేక అవినీతి మరింత పెరిగిందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, తెలంగాణలో భూ పరిపాలన ఇతర రాష్ట్రాలతో పోలిస్తే క్లిష్టంగా ఉంటుంది. పట్టా భూములు, అసైన్‌డ్ భూములు, వివాదాస్పద భూములు, వారసత్వ సమస్యలు అధికంగా ఉండటంతో కేవలం డిజిటలైజేషన్ ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం లభించదని చెబుతున్నారు. ఢిల్లీ…

Read Full News

ఎన్టీఆర్ విగ్రహం రాజకీయ వ్యూహమేనా? తెలంగాణ అస్తిత్వం, భూ హక్కులపై గాలి వినోద్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: అమీర్‌పేట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఎన్టీఆర్‌ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌తో పోల్చిన సందర్భం, తెలంగాణ అస్తిత్వం మరియు ప్రాంతీయ రాజకీయాలపై వివిధ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఈ అంశంపై స్పందించిన ఆర్బీఐ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ గాలి వినోద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మధ్య ఎలాంటి పోలిక లేదని ఆయన వ్యాఖ్యానించారు. అంబేద్కర్…

Read Full News