పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్? ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల కీలక నిర్ణయాలు

పిల్లల్లో సోషల్ మీడియా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తున్నాయి. చిన్నారులపై సోషల్ మీడియా ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని రెండు రాష్ట్రాలు నియంత్రణ చర్యలు చేపట్టాలని నిర్ణయించాయి. కర్ణాటకలో 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు. చిన్న వయసులోనే సోషల్ మీడియాకు అలవాటు పడటం వల్ల పిల్లల చదువు, మానసిక వికాసంపై ప్రతికూల…

Read Full News

అన్నారం బ్యారేజ్‌పై ఇసుక మాఫియా కన్ను? కూల్చివేత కుట్రలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్యారేజీలపై మరోసారి వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నేతలు మరియు అధికారులు కలిసి ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆరోపణల ప్రకారం, బ్యారేజ్ నిర్మాణంలో భాగమైన డయాఫ్రామ్ వాల్ మరియు ఆప్రాన్ ప్రాంతం వద్ద ఉన్న ఇసుకను తొలగించే పేరుతో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే నిపుణుల సూచనల ప్రకారం పరీక్షలు చేయడానికి అవసరమైన…

Read Full News

అన్నారం బ్యారేజ్‌పై ఇసుక మాఫియా కన్ను? కూల్చివేత కుట్రలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలోని కాలేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన బ్యారేజీలపై మరోసారి వివాదాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా అన్నారం బ్యారేజ్ వద్ద జరుగుతున్న ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు రాజకీయ నేతలు మరియు అధికారులు కలిసి ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆరోపణల ప్రకారం, బ్యారేజ్ నిర్మాణంలో భాగమైన డయాఫ్రామ్ వాల్ మరియు ఆప్రాన్ ప్రాంతం వద్ద ఉన్న ఇసుకను తొలగించే పేరుతో భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే నిపుణుల సూచనల ప్రకారం పరీక్షలు చేయడానికి అవసరమైన…

Read Full News

సీబీఐ విచారణపై డిమాండ్: తెలంగాణకు వ్యతిరేకులే ఇప్పుడు అధికారంలోనా?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని భట్టి విక్రమార్క గారు నిర్భయంగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చ ముదిరుతోంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, నిజాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్న విరుద్ధతలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను వీర విధేయుడినని…

Read Full News

అర్హతే లేదంటూ పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం కోర్టు: రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఒక కీలక పిటిషన్‌ను సుప్రీం కోర్టు తీవ్రంగా తిరస్కరించింది. పిటిషన్‌కు కనీస అర్హత కూడా లేదని స్పష్టం చేస్తూ, విచారణకు కూడా స్వీకరించకుండా న్యాయస్థానం తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద న్యాయపరమైన ఎదురుదెబ్బగా మారింది. మెరిట్స్ ఆధారంగా వాదనలు వినిపించి తీర్పు ఇవ్వడం ఒక అంశమైతే, పిటిషన్‌ను మొదటిదశలోనే కొట్టివేయడం మరో అంశమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కేసులో అయితే పిటిషన్‌ను విచారణకు కూడా అర్హత లేదని పేర్కొంటూ సుప్రీం…

Read Full News

సినిమా టికెట్ల వివాదంపై సీఎం భేటీకి నిర్మాతలు.. నీటి వివాదాలపై ‘వివాదాలు కాదు.. నీళ్లే కావాలి’ అని రేవంత్ రెడ్డి స్పష్టం

సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణలో సినిమా టికెట్ల ధరల అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు, హీరోలు, దర్శకులు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవనున్నారు. సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం కల్పించాలని, బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలపై విధించిన పరిమితులను సడలించాలని వారు ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సమాచారం. ప్రధానంగా ‘రాజాసాబ్’ సినిమాకు సంబంధించి తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలుకు అనుమతి లభించకపోవడం, అలాగే జీఓ…

Read Full News

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read Full News

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read Full News

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read Full News

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్ర:రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ నిలిపివేతపై బక్క జార్సన్ సంచలన ఆరోపణలు

తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే దిశగా కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ మాజీ నేత బక్క జార్సన్ సంచలన ఆరోపణలు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ప్రభుత్వ ఖర్చులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇప్పటికీ సుమారు ₹11 వేల కోట్లకు పైగా బెనిఫిట్స్ బకాయిలుగా ఉన్నాయని బక్క జార్సన్ తెలిపారు. ఇవి ప్రభుత్వ దయాదాక్షిణ్యాలు కాదని, ఉద్యోగులు తమ సేవాకాలంలో కష్టపడి…

Read Full News