పోక్సో చట్టంపై అవగాహన పెరగాలి.. అబ్బాయిల పెంపకంలో మార్పు రావాలా?

మైనర్ల రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో చట్టం ఇప్పుడు సమాజంలో అత్యంత కీలకమైన చట్టాల్లో ఒకటిగా మారింది. 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి నేరాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం అమల్లో ఉంది. తెలంగాణలో ప్రతి ఏడాది వేల సంఖ్యలో పోక్సో కేసులు నమోదవుతుండగా, అందులో చాలా కేసుల్లో నిందితులు బాధితులకు తెలిసిన వారే కావడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం సమాజంలో “గుడ్ టచ్…

Read More

పాఠశాలలో బాలుడి మృతి: యాజమాన్యంపై తల్లిదండ్రుల అనుమానం, విచారణకు డిమాండ్

ఒక చిన్నారి అనుమానాస్పద మృతి స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తమ బిడ్డను సురక్షితంగా చదువుకోడానికి పంపిన తల్లిదండ్రులు, ఇప్పుడు అతని మృతిపై పాఠశాల యాజమాన్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 🔴 “మా బిడ్డను నమ్మి పంపాం… ఇదేనా ఫలితం?” బాధిత తల్లిదండ్రులు భావోద్వేగంతో మాట్లాడుతూ, “మా బిడ్డను స్కూల్‌కు నమ్మి పంపాం. కానీ ఇప్పుడు అతడు ఎలా చనిపోయాడో కూడా మాకు స్పష్టత…

Read More

పిల్లవాడి మృతి: హైదరాబాదు గేటెడ్ కమ్యూనిటీ లో భద్రతా నిర్లక్ష్యం

హైదరాబాదులోని నిజాంపేట్ వర్టెక్స్ ప్రైమ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక చిన్న పిల్లవాడు స్విమ్మింగ్ పూల్లో మునిగి మరణించాడు. మూడున్నర సంవత్సరాల వయసున్న ఆ చిన్న బిడ్డకు సరైన భద్రతా ఏర్పాట్లు లేవు – సీసీటీవీ, గేట్, ఫెన్సింగ్, లేదా సెక్యూరిటీ గార్డు ఏదీ లేవని తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రుల ప్రకారం, సమస్యలను మేము ముందే గుర్తించగా, కమ్యూనిటీ నిర్వాహకులు భద్రతా బాధ్యత తీసుకోలేదు. స్థానిక పోలీసులు సదరు సంఘటనలో మద్దతుగా నిలిచినప్పటికీ, భవనం యాజమాన్యం మరియు భద్రతా…

Read More

మధ్యాహ్న భోజనంలో ఘోర నిర్లక్ష్యం: సంగారెడ్డి ఘటనపై హెచ్ఆర్సీ సీరియస్, జిల్లా కలెక్టర్‌కు నోటీసులు

సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలం వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకున్న ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (HRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాఠశాలలో అందించిన మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడంను కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి “వికటించిన మధ్యాహ్న భోజనం – 22 మంది విద్యార్థులు అస్వస్థ” అనే శీర్షికతో దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై హెచ్ఆర్సీ జుడిషియల్ సభ్యులు…

Read More

సోషల్ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. అశ్లీల కంటెంట్‌పై కేంద్రం సంచలన వార్నింగ్

సోషల్‌ మీడియా సంస్థలకు బిగ్ షాక్.. కేంద్రం సంచలన వార్నింగ్‌సోషల్‌ మీడియాలో రోజురోజుకు అశ్లీల, అభ్యంతరకర కంటెట్‌ పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై తాజాగా కేంద్రం తీవ్రంగా స్పందించింది. పిల్లలపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్‌పై కఠినంగా చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ ఆదేశించింది.అసభ్యకర, అశ్లీల కంటెంట్‌పై సోషల్ మీడియాలు…

Read More