తెలంగాణలో మైనింగ్ మాఫియా దందా.. వేల కోట్ల అక్రమాలపై సంచలన ఆరోపణలు

తెలంగాణలో మైనింగ్ మాఫియా దందాపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. గత ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని మైనింగ్ శాఖ ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గ్రానైట్, ఇసుక, క్వార్జ్ అక్రమ తవ్వకాలు, నకిలీ వేబిల్లులు, తప్పుడు నివేదికలతో భారీ స్థాయిలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రముఖ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా వేల టన్నుల గ్రానైట్ అక్రమ రవాణా జరిగినట్లు…

Read Full News

మైక్రోఫైనాన్స్ ఆరోపణలు ఫేక్: సింగర్ మంగళి తీవ్ర స్పందన – సుబ్బుపై డిఫమేషన్ కేసు

మైక్రోఫైనాన్స్ పేరుతో తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని ప్రముఖ గాయని మంగళి స్పష్టం చేశారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ, ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆరోపణలు నిరూపిస్తే ఎక్కడైనా హాజరుకావడానికి సిద్ధమని తెలిపారు. తన పేరు ఉపయోగించి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నప్పటికీ, తనకు వాటితో సంబంధం లేదని ఆమె వెల్లడించారు. “నిజంగా నేను ఇన్వాల్వ్ అయితే ఎక్కడైనా పోలీస్ స్టేషన్ లేదా కోర్టుకు వెళ్లడానికి సిద్ధం. కానీ…

Read Full News