భారత్ కోల్ ఉత్పత్తిలో కొత్త రికార్డు.. 80 రోజుల నిల్వలు, క్రిటికల్ మినరల్స్ మిషన్‌పై కేంద్రం ఫోకస్

భారత్‌లో కోల్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరింది. 80 రోజుల కోల్ నిల్వలు, కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులు, క్రిటికల్ మినరల్స్ మిషన్, ఉపాధి అవకాశాలు మరియు మైనింగ్ రంగ సంస్కరణలపై కేంద్రం కీలక ప్రకటనలు చేసింది. భారత్ కోల్ ఉత్పత్తిలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం దేశం ప్రపంచంలో రెండో అతిపెద్ద కోల్ ఉత్పత్తిదారు మరియు వినియోగదారుగా ఎదిగిందని తెలిపింది. కోల్ రంగంలో సుమారు 5 లక్షల మందికి ప్రత్యక్షంగా, 25 లక్షల…

Read Full News

సింగరేణిపై రూ.14 వేల కోట్ల బకాయిలా?.. బొగ్గు స్టాక్‌పై కొత్త ఆరోపణలు

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సింగరేణి సంస్థ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి భారీగా బకాయిలు పెట్టిందని, సంస్థ ఆర్థిక పరిస్థితి రోజురోజుకీ దెబ్బతింటోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే సింగరేణికి రూ.14 వేల కోట్ల బకాయిలు పెరిగాయని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల వాదన ప్రకారం, తమ ప్రభుత్వం 10 ఏళ్ల…

Read Full News