ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై తీవ్ర వ్యాఖ్యలు.. “మేధావి కాదు.. కమ్యూనిస్టు భావజాల వ్యక్తి” అంటూ ఫైర్!
రాజకీయ వేదికలపై మరోసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు పేరు చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఓ నేత. “ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి కాదు.. కమ్యూనిస్టు భావజాలాన్ని సమర్థించే వ్యక్తి” అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. “దేశంలో కమ్యూనిజం పూర్తిగా విఫలమైంది. కమ్యూనిస్టు సిద్ధాంతాలు ప్రజల్లో నిలబడలేకపోయాయి. అయినా ఇంకా టీవీల్లో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తున్నారు” అంటూ మండిపడ్డారు. “మేధావి అనే పేరు పెట్టుకుంటే సరిపోదు.. సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు ఉండాలి”…

