కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం వేగం పుంజుకుంది.. విద్యార్థుల సమస్యలపై ఢిల్లీ వేదికగా నిరసనకు పిలుపు

దేశవ్యాప్తంగా విద్యార్థుల సమస్యలు, పోటీ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ప్రభుత్వ వ్యవస్థలపై పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం మరింత వేగం అందుకుంటోంది. జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. ఈ…

Read Full News

నీట్ యూజీ రద్దుపై రేవంత్ రెడ్డి ఫైర్.. “మోదీ సర్కార్ పూర్తిగా ఫెయిల్”

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నీట్ యూజీ 2026 పరీక్ష రద్దుపై తెలంగాణ సీఎం Revanth Reddy తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే నీట్ యూజీ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నియంతృత్వ, నిరంకుశ నిర్ణయమని మండిపడ్డారు. గత పదేళ్లలో ప్రధాని Narendra Modi హయాంలో దేశవ్యాప్తంగా 93 పేపర్ లీకేజీలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో రెండు కోట్లకు…

Read Full News

నీట్ పేపర్ లీక్ కలకలం.. 22 లక్షల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారా?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం ఇప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, ఎన్నో ఆశలతో రాసిన పరీక్ష ఒక్కసారిగా రద్దవ్వడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్‌లో పేపర్ లీక్ జరిగినట్టు వచ్చిన నివేదికల నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ పరీక్షను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర…

Read Full News

నీట్ పరీక్షల వివాదం మళ్లీ రగిలింది.. ఎన్టీఏ రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ డిమాండ్

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ పరీక్షలపై మరోసారి వివాదం చెలరేగింది. నీట్ పరీక్ష నిర్వహణలో భారీ లోపాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తీవ్ర విమర్శలు చేశారు. మే 3న దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్షను రద్దు చేయాలని, అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ను పూర్తిగా రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షలకుపైగా విద్యార్థులు ఈ పరీక్ష రాశారని, ఇప్పుడు పరీక్ష రద్దు నిర్ణయం…

Read Full News

గ్రూప్–3 తుది జాబితా విడుదల: 1370 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

గ్రూప్–3 పరీక్షలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. గత ఏడాది నవంబర్‌లో నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాలు ఇప్పటికే ప్రకటించగా, ధ్రువపత్రాల పరిశీలన పూర్తయ్యాక గురువారం తుది జాబితాను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 1,370 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌కు అనుగుణంగా 2023 నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్–3 పరీక్షలు నిర్వహించారు. అనంతరం…

Read Full News