ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు: ట్రెండింగ్ టాపిక్‌లకే పరిమితమైన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జడ్జీలు, వ్యాపారులు, సినీ ప్రముఖుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారన్న ఆరోపణలు చేసిన ఆయన, అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో SIT విచారణ సీరియల్‌లా అంతం లేకుండా…

Read Full News

ఫోన్ ట్యాపింగ్, సింగరేణి స్కామ్, విచారణల పేరిట రాజకీయ దాడులు: బిఆర్ఎస్ నేతల తీవ్ర ఆరోపణలు

భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నెహ్రూ కాలం నుంచి నేటి మోడీ ప్రభుత్వ దాకా గూఢచారి, నిఘా వ్యవస్థలు నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయని బిఆర్ఎస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు నిఘా వ్యవస్థలు అవసరమేనని, అయితే వాటిని రాజకీయ కక్ష సాధింపుకు వాడటం ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 2015లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలతో వచ్చిన వ్యక్తి పట్టుబడ్డ…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో రాజకీయ కక్షలు: కేసీఆర్ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్రలా?

ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. సిట్ విచారణ పేరుతో వరుసగా బిఆర్ఎస్ నేతలకు నోటీసులు జారీ కావడం, ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విచారణకు పిలవడం తీవ్ర రాజకీయ చర్చకు దారి తీసింది. ఈ విచారణలు నిజమైన న్యాయ ప్రక్రియలో భాగమా? లేక ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి జరుగుతున్న రాజకీయ కక్ష సాధింపా? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను లెక్కచేయకుండా రాజీ లేని…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ నుంచి టెండర్ స్కామ్ వరకు: కాంగ్రెస్ ప్రభుత్వంపై పెరుగుతున్న ఆరోపణలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్…

Read Full News

టెండర్ రింగ్ ముఠా, ఫోన్ ట్యాపింగ్ లీకులు: కాంగ్రెస్ పాలనలో బయటపడుతున్న దోపిడీ రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో టెండర్ల పేరుతో జరిగిన అక్రమాలపై తాజాగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ దందా ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్ పెట్టగా, ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేకపోవడంతో టెండర్…

Read Full News

ప్రభుత్వ వైఫల్యం – ప్రతిపక్ష నిశ్శబ్దం: మధ్యలో నలిగిపోతున్న తెలంగాణ ప్రజలు

తెలంగాణలో పెన్షన్లు, నిరుద్యోగం, ప్రతిపక్ష వైఫల్యం – ఇదంతా డైవర్షనా? తెలంగాణ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించడమే ఇప్పుడు జరుగుతున్న ప్రధాన రాజకీయం. రిటైర్డ్ ఉద్యోగులకు ఇంకా పెన్షన్లు రాకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలు ఉన్నా, వాటిపై ప్రభుత్వం గానీ, మీడియా గానీ సరైన స్థాయిలో మాట్లాడటం లేదు. రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు – చరిత్రలో ఎప్పుడైనా చూశామా? దేశంలోని చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే పెన్షన్లు ఇస్తున్నారు. కానీ…

Read Full News

దావోస్ ఫోటోలు… ఖర్చుల బిల్లులు తప్ప పెట్టుబడులు ఎక్కడ రేవంత్ అన్న?

ప్రజా సమస్యలకన్నా ఫోటోలు, ఫ్లైట్లు ముఖ్యం అయితే దావోస్ ఎందుకు? గతంలో రేవంత్ రెడ్డి గారు ఇతరులపై మాట్లాడిన మాటలే ఇప్పుడు ఆయన్నే ప్రశ్నిస్తున్నాయి. ఒకప్పుడు “హిమాంశని వేసుకొని తిరుగుతున్నాడు” అంటూ విమర్శించిన రేవంత్ రెడ్డి, ఈరోజు ముఖ్యమంత్రిగా తన మనవడిని ఎక్కించుకొని మురిసిపోతూ కనిపిస్తున్నారు. వ్యక్తిగతంగా పిల్లల్ని ప్రేమించడం తప్పు కాదు. కానీ అదే వ్యక్తి గతంలో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటే ప్రశ్నలు రావడం సహజం. ప్రతి కార్యక్రమానికి అమ్మవారి బ్లెస్సింగ్స్ పేరుతో మనవడిని…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ జరగకపోతే హౌస్ అరెస్టులు ఎలా? రేవంత్ రెడ్డిపై ఘాటు ప్రశ్నలు

కేటీఆర్, కవిత, కేసీఆర్ లేదా హరీష్ రావు వంటి నేతలు లేకపోతే ఎవ్వరినైనా అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా? అంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ప్రశ్నలు సంధించారు ఒక రాజకీయ విశ్లేషకుడు. అరెస్టుల పేరుతో ప్రజల భావోద్వేగాలతో రాజకీయ నాయకులు ఆడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత ఘోరమైన నేరమని, ఇద్దరు వ్యక్తులు వ్యక్తిగతంగా మాట్లాడుకునే సంభాషణను మూడో వ్యక్తి రహస్యంగా వినడం అనేది ప్రైవసీపై తీవ్ర దాడి అని పేర్కొన్నారు. చట్ట…

Read Full News

రేవంత్ రెడ్డి బావమరిది భాగవతం బయటపెడితే నోటీసులు పంపారు: సిద్దిపేట నేత సంచలన వ్యాఖ్యలు

నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని బహిర్గతం చేస్తే, అదే రోజున సాయంత్రానికి తనకు నోటీసులు పంపారని సిద్దిపేటకు చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పంపినవేనని ఆయన ఆరోపించారు. ఆయన మాట్లాడుతూ..“నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి వద్ద మా మెయిడ్‌కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయినప్పటికీ ఉదయం 11…

Read Full News

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల కోసం రేణుక చౌదరి నివాసం ముట్టడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరోసారి రాజకీయ దుమారానికి కారణమైంది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల చేయకపోవడంపై ఆగ్రహంతో రిటైర్డ్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి నివాసాన్ని ముట్టడించారు. రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, టీజీఎల్ఐ, డీఏలు, పీఆర్సీ వంటి బెనిఫిట్స్ రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి 45 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు బకాయిలు…

Read Full News