సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీస్: రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, 42% రిజర్వేషన్ వివాదం మళ్లీ మంట

టelanganaలో రాజకీయ వేడి మరోసారి ముదురుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌తో గ్రామ పాలిటిక్స్ మళ్లీ చెలరేగింది. నవంబర్ 27న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 12,728 పంచాయతీ స్థానాలు, 1.12 లక్షల వార్డులు ఈ ఎన్నికల్లో భాగం కానున్నాయి. మొత్తం 1.66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదల వెంటనే ఎన్నికల…

Read Full News

పంచాయతీ ఎన్నికల రాజకీయాలు: రేవంత్ హామీలు, వాస్తవం ఇంకా దూరమే?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పులతో ప్రభుత్వ వ్యవస్థ కదలిక మొదలవుతుండగా, మరోవైపు రాజకీయ హామీలు, భిన్న వాగ్దానాలు, మహిళా చీర రాజకీయాలు, సర్పంచుల ఆవేదన—అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. 🔹 42% రిజర్వేషన్ మాట… అమలు సందేహం ఎన్నికల కమిషనర్ రాణి ఉమా ఇటీవల పరిస్థితులపై అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని అర్థమవుతోంది. కానీ ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ➡…

Read Full News

సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రిలీస్: రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు, 42% రిజర్వేషన్ వివాదం మళ్లీ మంట

టelanganaలో రాజకీయ వేడి మరోసారి ముదురుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్‌తో గ్రామ పాలిటిక్స్ మళ్లీ చెలరేగింది. నవంబర్ 27న నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుండగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మొత్తం 12,728 పంచాయతీ స్థానాలు, 1.12 లక్షల వార్డులు ఈ ఎన్నికల్లో భాగం కానున్నాయి. మొత్తం 1.66 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. షెడ్యూల్ విడుదల వెంటనే ఎన్నికల…

Read Full News

ఖైరతాబాద్‌లో ఉపఎన్నిక సంకేతాలు: ప్రజాభిప్రాయం, ఆరు గ్యారెంటీల ప్రభావం, స్థానిక అసంతృప్తి

ఖైరతాబాద్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే రాజీనామా చేసే అవకాశాల నేపథ్యంలో ప్రాంతంలో ఉపఎన్నిక వస్తుందనే చర్చలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి చర్చలు జరపడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. ఈ పరిణామాలపై అక్కడి స్థానిక ప్రజలతో మాట్లాడితే మిశ్రమ స్పందనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు ప్రజల్లో పూర్తిస్థాయి నమ్మకం నొంరావడంలేదన్న భావన…

Read Full News

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు?—సామల హేమ తీవ్ర అభ్యంతరం

లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ముందుగా ప్రకటించిన ప్రభుత్వం, తాజా సమాచార ప్రకారం వాటిని 23%కి పరిమితం చేయనున్నట్లు సంకేతాలు రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపధ్యంలో సీతాఫల్మండి కార్పొరేటర్ సామల హేమ మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ—ప్రభుత్వానికి ఇది ముందే తెలిసిన అంశం అని, ఇంటెలెక్చువల్స్ నుంచి ప్రభుత్వానికి ఈ నిర్ణయం కోర్టులో నిలదీయబడదని స్పష్టమైన సూచనలు వచ్చాయని చెప్పారు. అయినప్పటికీ బీసీ సమాజాన్ని గందరగోళంలో ఉంచి, ఎన్నికల…

Read Full News

హైదరాబాద్‌లో 9,292 ఎకరాల పరిశ్రమ భూములపై మల్టీ-యూజ్‌ జోన్ల స్కెచ్‌… వేల కోట్లకు కాంగ్రెస్ పెద్దల ప్లాన్?

హైదరాబాద్‌లో పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన విలువైన 9,292 ఎకరాల భూములపై ప్రభుత్వం కీలక మార్పులకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ భూములను ఇప్పుడు మల్టీ-యూజ్ జోన్లుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని పరిశ్రమ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన HILT-UP — Hyderabad Industrial Lands Transformation Policy (హిల్ట్ అప్) పేరుతో కొత్త విధానం ద్వారా పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్, వాణిజ్య,…

Read Full News

కాళేశ్వరం కేసు పై హైకోర్టు స్టే పొడిగింపు – కేసీఆర్, హరీష్‌రావుపై చర్యల ఆలస్యం ఎందుకు?

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవకతవకల కేసు తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ప్రధాన చర్చగా మారింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి టీ. హరీష్‌రావు, మాజీ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు జనవరి 19, 2026 వరకు నిలిపివేసింది. జస్టిస్ అపరేష్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహీయుద్దీన్ ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేస్తూ, ప్రభుత్వానికి కౌంటర్…

Read Full News

సుదర్శన్ రెడ్డికి క్యాబినెట్ హోదా — ఆరు గ్యారెంటీల అమలు బాధ్యతలు అప్పగింత

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి మరియు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిను రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. ఈ నిర్ణయాన్ని శుక్రవారం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అధికారికంగా ఉత్తర్వుల రూపంలో ప్రకటించారు. ఆయనకు క్యాబినెట్ హోదా ఇవ్వబడింది మరియు మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరు అయ్యే అవకాశం కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలను సుదర్శన్ రెడ్డి చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన…

Read Full News

జూబిలీహిల్స్ ఉపఎన్నిక: “ప్రజల్లోకి రండి, పేపర్‌పై కాదు” — రేవంత్ పై బీఆర్‌ఎస్ కౌంటర్‌ అటాక్

జూబిలీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతున్న నేపథ్యంలో పాలక–ప్రతిపక్ష నేతల మధ్య మాటల దాడులు మరింత తీవ్రమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ నేతలు గట్టిగా ప్రతిస్పందిస్తున్నారు. బీఆర్‌ఎస్ వ్యాఖ్యానిస్తూ —“రోడ్‌షోలు పెట్టాల్సిన పని లేదు అన్న సీఎం, రెండు సంవత్సరాలుగా ప్రజల్లోకి వచ్చారా?” అని నిలదీశారు. వారి విమర్శల ప్రకారం, గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం కంటే, ఇప్పటి ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విమర్శల ప్రధాన బిందువులు బీఆర్‌ఎస్…

Read Full News

ఎన్నికల కోడ్ నడుమ అజారుద్దీన్ మంత్రి ప్రమాణం: రాజకీయ వాదనలు మిళితం

తెలంగాణలో ఉపఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శుక్రవారం మధ్యాహ్నం 12:15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు హాజరవుతున్నారు. ఈ నిర్ణయం ఉపఎన్నికల నేపథ్యంలో వెలువడటం రాజకీయ విమర్శలకు దారితీసింది. బీజేపీ ఇప్పటికే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తూ, అజారుద్దీన్‌పై వివిధ…

Read Full News