ఈశ్వరాచారి ఆత్మహత్యపై తీవ్ర ఆగ్రహం: ప్రభుత్వం, రాజకీయ నాయకులే కారణమంటూ తీవ్ర వ్యాఖ్యలు

ఉప్పల్ ప్రాంతానికి చెందిన సాయి ఈశ్వరాచారి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమవుతోంది. ఈ ఘటన సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆవేదన వ్యక్తమవుతోంది. ఈశ్వరాచారి మరణంపై మాట్లాడిన నేతలు, కార్యకర్తలు ప్రభుత్వాన్ని తీవ్రంగా మందలించారు. “ఇది ఆత్మహత్య కాదు — రాజకీయ హత్య,” అని వ్యాఖ్యానించారు. ◼ రాజకీయ వాగ్దానాలే కారణమా? 42% రిజర్వేషన్లు, ఉద్యోగాలు, విద్య అవకాశాలు, సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను…

Read Full News

మోడీని కలిసి, రాష్ట్రానికి అభివృద్ధి మాటలు—కానీ ప్రశ్నల వర్షంలో రేవంత్ రెడ్డి”

హుస్నాబాద్‌లో జరిగిన భారీ సభలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక ప్రకటనలు చేశారు. “అభివృద్ధి నా బాధ్యత… పని చేసే వారినే స్థానిక ఎన్నికల్లో గెలిపించండి” అంటూ ప్రజలకు పిలుపునిచ్చిన రేవంత్, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 🔨 40 వేల ఉద్యోగాలు – మరో వాగ్దానమా? రెండు సంవత్సరాల్లో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని సీఎం ప్రకటించగామరో 40 వేల ఉద్యోగాలు భర్తీకి సిద్ధం చేస్తున్నాం…

Read Full News

హిందు దేవుళ్లపై వ్యాఖ్యలు — వెంటనే క్షమాపణ చెప్పాలి!”: రేవంత్ రెడ్డిపై ఆగ్రహావేశం

హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దేవుళ్ల వ్యాఖ్యలపై వివాదం మరింత ముదురుతోంది. హిందూ సంఘాలు మరియు రాజకీయ నాయకులు తీవ్ర ఆగ్రహంతో రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. “ఏది చెప్తే అదే పాటించే మహిళానీ, ధర్మాన్నీ చూసే గౌరవం కూడా లేని పాలన ఇది” అంటూ నిరసనకారిణులు మండిపడ్డారు. నిరసన సమయంలో మహిళలు ఘాటుగా అన్నారు:

Read Full News

“10 రోజులు తర్వాత ఎందుకు స్పందిస్తున్నారు?” — తెలంగాణ రాజకీయాల్లో ప‌వ‌న్ వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వ్యాఖ్యలపై తెలంగాణలో రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. వ్యాఖ్యలు బయటకు వచ్చినప్పటి నుంచి దాదాపు పది రోజులు గడిచినా, కాంగ్రెస్ నాయకులు, మంత్రులు ఈరోజే హఠాత్తుగా స్పందించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. “ఇన్ని రోజులు నిద్రపోయారా?వాటర్‌లో నీళ్లు కలుపుకుంటున్నారా?కమిషన్ల లెక్కలు వేసుకుంటున్నారా?” అంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ప్రతిస్పందనలో ఆలస్యం కావడం వెనుక ఏదైనా పాలిటికల్ మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా? లేక స్పందన వెనుక ఉద్దేశ్యాలు వేరేవైనా ఉన్నాయా?…

Read Full News

మంత్రి కొడుకుపై భూమి కబ్జా ఆరోపణలు: బౌన్సర్ల దాడితో కలకలం, రాజకీయ జోక్యం ఆరోపణలు

హైదరాబాద్‌ రాజకీయ వర్గాలలో మరోసారి భూకబ్జా ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్రంలో బాంబుల మంత్రిగా తుడైన కీలక నేత కుమారుడు, గండిపెట్టల ప్రాంతంలో విలువైన ప్రైవేట్ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో, 70 మందికి పైగా బౌన్సర్లతో కలిసి మంత్రి కొడుకు స్థలానికి చేరుకుని ప్రహార గోడను కూల్చినట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. భూమి యజమాని అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతడిపై దాడి జరిగిందని, ప్రాణాలతో బయటపడ్డామని బాధితులు…

Read Full News

రేవంత్ రెడ్డి స్టేట్మెంట్స్‌పై ఆగ్రహం: ప్రజల హామీలను నెరవేర్చడంలో వైఫల్యమా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, రాజకీయ వర్గాల్లోనే కాక ప్రజల్లో కూడా తీవ్ర ఆగ్రహం రేపుతున్నాయి. ముఖ్యంగా ఆయన వాఖ్యాలలో వచ్చిన “కోపం వస్తే కొడతాం” అనే తీరును చాలామంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చూస్తున్నారు. ఇక మరింత ముఖ్యమైనది—ప్రజలు చెబుతున్న ప్రశ్న: “నవ్వుతూ మాట్లాడే ముఖ్యమంత్రి కావాలా? లేక బాధ్యతతో నడుచుకునే నాయకుడా?” 🔹 పూర్తికాని హామీలు – ప్రజల్లో నిరాశ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల జాబితా ఇప్పుడు…

Read Full News

మునుగోడులో కొత్త మద్యం నిబంధనలు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం ప్రశంసలు పొందుతోంది

మునుగోడు నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై ప్రత్యేక నిబంధనలు అమలు చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకు ఉదయం 10:00 గంటలనుంచి తెరుచుకునే వైన్ షాపులు, ఇకపై మధ్యాహ్నం 1:00 గంట తర్వాతే తెరుచుకోనున్నాయి. అంతేకాకుండా, పర్మిట్ రూమ్‌ల విషయంలో కూడా కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఇకపై సాయంత్రం 6:00 గంటల తర్వాతే మద్యం సేవించే వారికి ఎంట్రీ ఇవ్వనున్నారు. వైన్ షాపుల యజమానులు కూడా ఈ నిర్ణయానికి పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా…

Read Full News

12 ఏళ్లు ఒకే కుర్చీలో: దివ్యాంగుల సంక్షేమ శాఖలో అవినీతి ఆరోపణలు, శైలజ పాత్రపై సందేహాలు

దివ్యాంగుల సంక్షేమ శాఖలో నడుస్తున్న వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. శాఖ డైరెక్టర్ శైలజ 12 సంవత్సరాలుగా అదే పదవిలో కొనసాగుతున్నారన్న విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సాధారణంగా ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేయడం సహజం. కానీ శైలజ మాత్రం ఒకే పదవిలో దాదాపు దశాబ్దానికి పైగా కొనసాగడం అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. 🔹 BRS కాలంలో మొదలైన అధికార పెత్తనం కొనసాగుతోందా? BRS కాలంలో…

Read Full News

బీసీ ఉద్యమం మధ్య రేవంత్ పర్యటన.. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతిష్ట పోసుకున్న కాంగ్రెస్!

నిన్న నారాయణపేట, మక్తల్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఒక వైపు బీసీ ఉద్యమం ఉద్ధృతంగా సాగుతుండగా, మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వమే బరిలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. సభలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, “మంత్రులతో తిరిగి పనులు చేయించే వారినే గెలిపించండి. కాళ్లలో కట్టెలు పెట్టి అభివృద్ధి ఆపే వారికి ఓటేయొద్దు” అని ప్రజలను హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో సరైన…

Read Full News

సర్పంచ్ ఎన్నికల్లో వాగ్దానాల హరిత హోరు: ఒక్కో గ్రామంలో కోట్ల విలువైన హామీలు!

తెలంగాణలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో హామీల హోరు పెరిగిపోతోంది.ఇప్పటికే పలుచోట్ల అభ్యర్థులు బాండ్ పేపర్ మీదే హామీలు రాస్తుండగా, ఓట్లు పొందడానికే కోట్ల రూపాయల విలువ గల వాగ్దానాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో చాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని రాజకీయ వర్గాల అంచనా. “ఇంటింటికి ₹5 లక్షల బీమా, ఆడపిల్ల పుడితే ₹5000, ఇల్లు కట్టుకునే వారికి ₹21,000…” — ఇవన్నీ సాధారణ రాజకీయ వాగ్దానాలు కాదు, గ్రామస్థాయిలో జరుగుతున్న ప్రచార మాటలు…

Read Full News