కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జన సమితి తీవ్ర అసంతృప్తి: మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తమ పార్టీ నేతలు, కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొందని తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా తమకు ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యం వల్ల పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం పెరిగిందని తెలిపారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని కోదండరాం వివరించారు. కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు ముగింపు పలకడం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను…

Read Full News

సంక్షోభంలో బీసీ సంక్షేమం: హామీలకే పరిమితమైన కాంగ్రెస్ పాలన

తెలంగాణలో బీసీ సంక్షేమ శాఖ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండేళ్లుగా బీసీల కోసం ఒక్క కొత్త పథకం కూడా ప్రకటించని కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను సైతం నిలిపివేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేటాయింపులు కాగితాలపై మాత్రమే కనిపిస్తున్నాయని, కానీ నిధుల విడుదల మాత్రం పూర్తిగా శూన్యమని బీసీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలకు అనేక హామీలు ఇచ్చిన…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

రామగుండం సోలార్–సింగరేణి టెండర్లలో 540 కోట్ల కుంభకోణం?: కాంగ్రెస్ పెద్దలపై పేలుతున్న బొగ్గు స్కామ్ ఆరోపణలు

తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో…

Read Full News

ఫోన్ టాపింగ్ పేరుతో లీకుల రాజకీయం: ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర

సమర్థ పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు తెలంగాణలో లీకుల ఆధారిత రాజకీయం నడుస్తోందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఫోన్ టాపింగ్ విచారణ పేరుతో గత రెండేళ్లుగా ఒకే కథనాన్ని కొనసాగిస్తూ, ప్రతిపక్ష నాయకులపై క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. ఇటీవల ప్రత్యేక విచారణ బృందం (SIT) పిలుపు మేరకు దాదాపు ఏడు గంటల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన ప్రతిపక్ష నేత, విచారణలో వాస్తవ అంశాలేమీ లేవని స్పష్టం చేశారు. మీడియాలో ప్రచారమైన…

Read Full News

మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల అనాశక్తి: క్షేత్ర స్థాయికి దూరంగా కాంగ్రెస్ ప్రభుత్వం?

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మంత్రుల అనాశక్తి, క్షేత్ర స్థాయికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోవడం పార్టీకి పెద్ద సవాలుగా మారిందన్న నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వానికి అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, లోక్‌సభ నియోజకవర్గాల వారిగా ఇంచార్జీలుగా నియమించిన మంత్రుల్లో సగం మంది ఇప్పటికీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 18న మేడారంలో జరిగిన క్యాబినెట్ సమావేశం తర్వాత మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసులో డేటా ధ్వంసం మిస్టరీ: కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం, విచారణపై సందేహాలు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరోసారి కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధానంగా డేటా ధ్వంసం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? అనే అంశం ఇప్పుడు వార్తల్లో ప్రధానంగా చర్చకు వస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్ఎస్ఐబి కార్యాలయంలోని హార్డ్ డిస్క్‌ల డేటాను ఎందుకు ధ్వంసం చేశారన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అధికారులు ప్రశ్నల వర్షం…

Read Full News

ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో రాజకీయ సీరియల్: ఆరోపణలు మాత్రమే, అరెస్టులు శూన్యం

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి రాజకీయ దుమారానికి దారి తీసింది. ఒకవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ విచారణను పూర్తిగా రాజకీయ పంచాయతీగా అభివర్ణించారు. ఆధారాలు ఉన్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క కీలక అరెస్టు కూడా జరగలేదని ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను విచారణకు పిలిచారని, దాదాపు ఏడు నుంచి ఎనిమిది…

Read Full News