ఎమ్మెల్యేల మీటింగ్లు, అంతర్గత తిరుగుబాటు సంకేతాలు: ప్రజల్లో నమ్మకం కోల్పోయిన కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి రోజు రోజుకీ బహిరంగమవుతోంది. ఒక ఎమ్మెల్యే 30 మంది ఎమ్మెల్యేలను, మరో కీలక మంత్రి 15 మంది ఎమ్మెల్యేలను విడివిడిగా కూడబెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ మీటింగ్లు ఎందుకు జరుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం ఒక్కటే—ప్రభుత్వంలో అంతర్గత అస్థిరత పెరిగిపోతోందన్న సంకేతం. ప్రజల అభిప్రాయం ఇప్పటికే స్పష్టంగా బయటపడుతోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎవరిని మైక్ పెట్టి అడిగినా, ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని వారు చెబుతున్నారు. అయితే…

Read Full News

బీజేపీ ఆలస్య స్పందన నుంచి కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి వరకు: తెలంగాణ రాజకీయాల్లో మరిగుతున్న ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తున్నాయి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా—ప్రజా సమస్యల కంటే రాజకీయ లెక్కలే ముందున్నాయన్న భావన బలపడుతోంది. అంతర్జాతీయంగా మెస్సీ మ్యాచ్ జరిగిపోయిన చాలా రోజుల తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించడం, “ఇప్పుడు నిద్ర లేచారా?” అనే ప్రశ్నలను లేవనెత్తుతోంది. కేంద్రంలో ఉన్న మంత్రి వెంటనే చర్యలు తీసుకోవచ్చుగా అనే ఆగ్రహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై కూడా అనుమానాలు…

Read Full News

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read Full News

ముఖ్యమంత్రి లేని పాలన? తెలంగాణ క్యాబినెట్‌లో గందరగోళం, హై డ్రామా రాజకీయాలు

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తే పాలన కంటే హై డ్రామా ఎక్కువగా నడుస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. రాష్ట్రంలో లేని ముఖ్యమంత్రి, చదువుల పేరుతో ట్రైనింగ్‌లకు వెళ్లిన సీఎం, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు – కానీ అరెస్టులు లేవు, చర్యలు లేవు. మొత్తం వ్యవహారం “నువ్వు కొట్టినట్టు చేయి… నేను ఏడిచినట్టు చేస్తా” అన్న నాటకంలా మారిపోయింది. బీఆర్‌ఎస్ నేతలపై జరుగుతున్నట్టుగా చూపిస్తున్న చర్యలు చూస్తే, ఏదో పాకిస్తాన్‌పై…

Read Full News

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read Full News

మంత్రి భేటీలపై విషప్రచారం తగదు: పాలనపరమైన అంశాల కోసమే సమావేశాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం

మంత్రి భేటీలపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. పాలనపరమైన అంశాలపై మంత్రులతో భేటీ అవడాన్ని రహస్య సమావేశాలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన సూచన మేరకే మంత్రులతో సమావేశం అయినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రులు…

Read Full News

ఫోన్ టాపింగ్ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌లో అంతర్గత దయ్యాలు: సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు, కవిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్

తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ టాపింగ్ అంశం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత పరిణామాలు, ఉద్యమకారులకు దూరమవుతున్న పార్టీ పరిస్థితిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారానికి కేంద్రబిందువుగా సంతోష్ రావు ఉన్నాడని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, అమరవీరుల కుటుంబాలు, పేద ప్రజలకు దూరమవడానికి కారణం ఒక వ్యక్తి చుట్టూనే రాజకీయాలు తిరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. ఈటల రాజేందర్ వంటి సీనియర్ నాయకులు పార్టీ విడిచిపోవడానికి కూడా ఇదే…

Read Full News

రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకోం: కవితకు కాంగ్రెస్ నేతల గట్టి హెచ్చరిక

తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనవసర ఆరోపణలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు. గతంలో కవిత బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆమె మాటలు, వ్యవహారశైలిపై పలుమార్లు ఖండించామని కాంగ్రెస్ నేతలు గుర్తు చేశారు. ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు కోసం, వ్యక్తిగత సమస్యల నేపథ్యంలో బయటికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్…

Read Full News

ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? ప్రజాస్వామ్యంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, రాష్ట్రంలో నలుగురు కీలక కాంగ్రెస్ మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నట్లు సమాచారం. సుమారు రెండున్నర గంటలకు పైగా సాగిన ఈ…

Read Full News

ప్రశ్నిస్తే సిట్ నోటీసులేనా? రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి: హరీష్ రావు విమర్శ

రాష్ట్రంలో ప్రశ్నించే స్వరం వినిపిస్తే సిట్ నోటీసులు పంపుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. సోమవారం సిద్ధిపేటలోని టీఎన్జీఓ భవనంలో నిర్వహించిన ఉత్తమ ఉద్యోగుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ హయాంలో రాష్ట్ర ఆదాయం పెరిగిందని, తెలంగాణను ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దితే, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం దివాలా తీసిందంటూ పిచ్చి ప్రచారం చేసి…

Read Full News