అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల జాప్యంపై సీఎం సీరియస్.. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జూలై నెలలో వేలాది మంది ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఇటీవల ఈ సమస్యపై ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, కామెంట్ సెక్షన్లలో కూడా “మాకు ఇప్పటికీ జీతం రాలేదు”, “కుటుంబాన్ని…

Read Full News

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. లిక్విడ్ స్టీల్ లీక్‌తో 8 మంది కార్మికుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న లిక్విడ్ స్టీల్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉత్పత్తి విభాగంలో లిక్విడ్ స్టీల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకోగా, ఇతర ఉద్యోగులు సురక్షిత…

Read Full News

తెలంగాణలో లక్ష బోగస్ ఉద్యోగాలు గుర్తింపు – బీఆర్ఎస్ హయాంలో 18 వేల కోట్ల ప్రజాధనం వృథా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖల్లో దాదాపు లక్షకు పైగా బోగస్ ఉద్యోగాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ఉద్యోగాల పేరుతో సుమారు 18,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయినట్లు ఆర్థిక శాఖ ప్రారంభ అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,93,820 మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, తాత్కాలిక, పార్ట్ టైమ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో కేవలం 2,74,844 మంది మాత్రమే తమ పూర్తి వివరాలు సమర్పించారు, ఇంకా 2.18…

Read Full News