ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా.. ₹1000 టికెట్ ₹15 వేలకా?

నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ. ఐపీఎల్ మ్యాచ్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. అభిమానులు తమ అభిమాన జట్టును ప్రత్యక్షంగా చూడాలని ఎంతగానో ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇప్పుడు అదే అభిమానాన్ని కొందరు దందాగా మార్చుకున్నారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియం వద్ద జరుగుతున్న ఐపీఎల్ టికెట్ల బ్లాక్ మార్కెట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వెయ్యి రూపాయల అసలు టికెట్‌ను ఏకంగా 15 వేల రూపాయలకు…

Read Full News

ప్రధాని మోడీకి క్రికెటర్ హర్లీన్ డియోల్ చిలిపి ప్రశ్న..ఏం అడిగిందంటే?

                                       మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ అధికారిక సమావేశంలోనే ఓ సరదా సంఘటన చోటుచేసుకుని, అక్కడున్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది. ప్రతి ప్లేయర్‌తో ప్రధాని మోదీ…

Read Full News