మాటలు మాత్రమే.. రైతు జీవితంలో మార్పు లేదు” – రైతుల ఆవేదన

ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్నో హామీలు ఇస్తున్నప్పటికీ భూమి స్థాయిలో మాత్రం పరిస్థితులు మారడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మాటలే ఎక్కువ.. చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదు” అంటూ రైతులు తమ అసంతృప్తిని వెల్లడిస్తున్నారు. ఒక రైతు మాట్లాడుతూ, “ఆ రోజు కూడా ధాన్యం అమ్మడానికి చాలా ఇబ్బందులు పడ్డాం. యార్డ్ దొరకలేదు, గంటల తరబడి లైన్లలో నిలబడ్డాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. రైతు పరిస్థితి మారలేదు” అని వాపోయాడు….

Read More