మోదీ డిగ్రీపై అభిజిత్ దీప్ కే సవాల్.. జార్ఖండ్‌లో పేపర్ లీక్ ఆందోళనలు ఉధృతం

దేశ రాజకీయాల్లో మరోసారి విద్యార్హతలు, పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఉద్యమాలు హాట్ టాపిక్‌గా మారాయి. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ప్రశ్నలు లేవనెత్తగా, మరోవైపు జార్ఖండ్‌లో పేపర్ లీకేజీ ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు ఉధృతమయ్యాయి. అమెరికాలో తన చదువుకు సంబంధించిన ఖర్చులపై వస్తున్న విమర్శలకు స్పందించిన అభిజిత్ దీప్ కే, తన విద్యకు సంబంధించిన స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ వివరాలన్నింటినీ బహిర్గతం చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. అదే…

Read Full News

అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’

అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’ పూర్తి కథనం విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే మీడియాతో మాట్లాడుతూ తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తాను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, అంగీకరించకపోతే తన తల్లిదండ్రులను టార్గెట్ చేస్తామని ఫోన్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో…

Read Full News

ఢిల్లీలో దారుణం.. యువతులపై గ్యాంగ్ దాడి.. చూస్తూ నిల్చున్న జనాలు!

దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. పట్టపగలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఇద్దరు యువతులపై ఓ గ్యాంగ్ దారుణంగా దాడి చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బాధితులపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తర్వాత వారిపై కర్రలతో దాడి చేసి దుస్తులు చింపివేసినట్టు ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. అంతకంటే బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ప్రజలు సహాయం…

Read Full News

ఢిల్లీ కారు పేలుడు మిస్టరీ.. ఐఈడీ సరిగ్గా అమర్చక ముందే బ్లాస్ట్!

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై కేంద్ర నిఘా వర్గాలు కీలక ప్రాథమిక అంచనాను విడుదల చేశాయి. ఇది ఉగ్రదాడే అయినప్పటికీ పక్కాగా ప్లాన్ చేసినది కాదని చెబుతున్నారు. దీని కంటే పెద్ద బ్లాస్టర్ ను చేయాలని ప్లాన్ చేశారని…కానీ హర్యానాలోని ఫరీదాబాద్‌లో 2,900 కిలోల భారీ పేలుడు రసాయనాలను స్వాధీనం చేసుకోవడం వంటి పరిణామాలు నిందితుల్లో భయాన్ని సృష్టించాయని.. ఈక్రమంలో పేలుడు పదార్ధాలను వదిలించుకోవాలని లేదా తరలించడంలో బాంబ్ బ్లాస్టర్ జరిగి ఉంటుందని…

Read Full News