కేజ్రీవాల్ నేడు సైలెంట్ మార్చ్.. ఈ20 ఇంధనంపై ఆప్ నిరసనలకు కొత్త ఊపు

ఈ20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ఈ20 ఇంధనంపై ప్రజల్లో ఉన్న సందేహాలు, అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఢిల్లీలో నిర్వహించే సైలెంట్ మార్చ్‌లో కేజ్రీవాల్ పాల్గొననున్నారు. సామాజిక కార్యకర్త తెహ్సీన్ పూనావాలా నేతృత్వంలోని టీమ్ భారత్ జూలై 5 నుంచి ఈ20 విధానానికి వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగిస్తోంది. ఆగస్టు 1న గాంధీ స్మృతి వరకు సైలెంట్ మార్చ్…

Read Full News

నీట్ లీకేజీ నిరసనలు: మైనర్ విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం.. రాష్ట్రాలకు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరిగిన నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో పాల్గొని అరెస్టు లేదా నిర్బంధానికి గురైన మైనర్ విద్యార్థులు, అలాగే నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై అనవసరంగా కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నీట్ లీకేజీకి…

Read Full News

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ దూకుడు.. 11 మంది అరెస్ట్, 108 యాప్స్ బ్లాక్!

ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌పై సీఐడీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా భారీ చర్యలు ప్రారంభించింది. ఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో మ్యూల్ అకౌంట్ల ఆపరేటర్లను లక్ష్యంగా చేసుకుని రెండు వారాల పాటు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో కీలక పురోగతి సాధించింది. సీఐడీ వెల్లడించిన వివరాల ప్రకారం, డఫాబెట్ వంటి బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 225 ఫిర్యాదులు అందగా, ఇప్పటికే 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల దర్యాప్తులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన సైబర్ నేరగాడితో…

Read Full News