సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోర వైద్య నిర్లక్ష్యం.. బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన డాక్టర్

పేద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొందరు వైద్యుల నిర్లక్ష్యం రోగుల ప్రాణాలపై ముప్పుగా మారుతోందన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తాజాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వెలుగుచూసిన ఒక ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. కాన్పు చేసిన బాలింత కడుపులో కాటన్ మర్చిపోయిన వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఆమె నెల రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఘటన సంచలనం రేపుతోంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన నందిని అనే గర్భిణి గత నెల…

Read Full News