తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల భారం: ఫీజ్ నియంత్రణ చట్టం అమలు చేయాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల పెరుగుదలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యారంగంలో జరుగుతున్న మార్పులతో పాటు ప్రతి ఏడాది ఫీజులు భారీగా పెరుగుతుండటంతో మధ్యతరగతి, సామాన్య కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తల్లిదండ్రుల సంఘాలు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. సమావేశంలో మాట్లాడిన ప్రతినిధులు తెలంగాణలో సుమారు 47 లక్షల మంది విద్యార్థులు…

Read More