అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల జాప్యంపై సీఎం సీరియస్.. కానీ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు?

తెలంగాణలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపుపై మరోసారి తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, జూలై నెలలో వేలాది మంది ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. ఇటీవల ఈ సమస్యపై ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో, కామెంట్ సెక్షన్లలో కూడా “మాకు ఇప్పటికీ జీతం రాలేదు”, “కుటుంబాన్ని…

Read Full News

తెలంగాణ పోలీస్ శాఖలో 5,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగుల డిమాండ్లు మాత్రం కొనసాగుతూనే

తెలంగాణలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అధికారిక అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై నిరుద్యోగుల నుంచి మిశ్రమ…

Read Full News

ఫైనాన్స్ శాఖలో విక్రమార్క వైఫల్యం? జీతాలు నిలిచిపోవడంతో రేవంత్ ఆగ్రహం

ఫైనాన్స్ శాఖపై సీఎం రేవంత్ ఆగ్రహం: అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు ఎక్కడ నిలిచిపోయాయి? తెలంగాణలో ఆర్థిక శాఖ పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆరు–ఏడు నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఇంటెలిజెన్స్, ఉద్యోగ సంఘాలు నివేదించడంతో సీఎం ఆర్థిక శాఖపై చురుకులు పెట్టినట్టు సమాచారం. గతంలో గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను కూడా అధికారులు పట్టించుకోలేదన్న ఆరోపణలతో…

Read Full News