రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన.. “మా డబ్బులే ఇవ్వట్లేదు, ప్రభుత్వం చిట్‌ఫండ్‌లా వ్యవహరిస్తోంది”

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల సమస్య మరింత తీవ్రరూపం దాల్చుతోంది. రిటైర్మెంట్ అనంతరం నెలల తరబడి తమకు రావాల్సిన జీపీఎఫ్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, పీఆర్సీ అరియర్స్, గ్రాట్యుటీ తదితర బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయల సాధన కమిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవదాసు మాట్లాడుతూ, “నేను ఏప్రిల్ 2025లో రిటైర్ అయ్యాను. రిటైర్ అయ్యి ఏడాది పూర్తవుతోంది. జూన్‌లోనే అన్ని బిల్లులు…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఆగ్రహం.. తెలంగాణలో ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉందంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత ఎనిమిది నెలలుగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్, కమిటెడ్ ఎక్స్‌పెండిచర్, పెండింగ్ బిల్లులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని పలువురు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సాధారణంగా ఉద్యోగి రిటైర్ అయ్యే నెల రోజుల ముందే అన్ని బకాయిలు సిద్ధం చేసి, రిటైర్మెంట్ అనంతరం చెల్లించాల్సి ఉంటుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇటీవల రిటైర్డ్ ఆర్ఎస్ఐ భిక్షపతి మరణం ఈ…

Read More

రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు – హామీల అమలుకు లక్ష కోట్ల అవసరం ఉందని మాజీ ఆర్థిక మంత్రివర్యుల వ్యాఖ్యలు

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. “మాకు సంఘం లేదు… మా ఏకైక ఆశయం మా రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు కాపాడడమే” అని చెప్పుకుంటూ ధర్ణా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 🧾 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం – ఆత్మహత్యల హెచ్చరికలు రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, కమ్యూటేషన్ వంటి బకాయిలు విడుదల కాకపోవడంతో అనేక మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇల్లు కట్టుకోవడం, పిల్లల పెళ్లిళ్లు, విదేశీ…

Read More

తెలంగాణ ఆర్థిక సంక్షోభానికి ఎవరు బాధ్యులు? భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు

పూజలు చేయడం, గోవులకు పూజ చేయడం, దేవుడి పేరు చెప్పడం వల్ల తాము చేసిన పాపాలు పోతాయని, దేవుడు క్షమించేస్తాడని భావించడం భ్రమ మాత్రమే. ప్రజల రక్తం పీల్చి, కాంట్రాక్టర్లను రోడ్డుపై కూర్చోబెట్టి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపాలు ఇంత సులువుగా పోయేవి కావు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణం ఎవరు అంటే ఫైనాన్స్ శాఖను నిర్వహిస్తున్న బట్టి విక్రమార్క అని చెప్పక తప్పదు. లెక్కలే రాని,…

Read More

పెన్షనర్లను చంపకండి… బతకనీయండి”: 20 నెలలుగా 20 వేల కోట్లు బకాయి – పెన్షన్ జేఏసి ఆగ్రహం

తెలంగాణలో పెన్షనర్ల సమస్యలు తీవ్రమైన దశకు చేరుకున్నాయి. ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పెన్షన్ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. 20 నెలలుగా సుమారు ₹20,000 కోట్లు బకాయిలు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పెన్షనర్ల జేఏసి చైర్మన్ కే. లక్ష్మయ్య తీవ్రంగా విమర్శించారు. 🔹 “సీఎం గారు… మమ్మల్ని చంపకండి, బతకనీయండి” ఇందిరా పార్కులో జరిగిన పెన్షనర్ల మహాధరణలో మాట్లాడిన కే. లక్ష్మయ్య అన్నారు: “ఏడాదిన్నర దాటినా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.మేము దాచుకున్న డబ్బులే…

Read More