అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’

అభిజిత్ దీప్ కే సంచలన ఆరోపణలు.. ‘బీజేపీలో చేరకపోతే కుటుంబాన్ని టార్గెట్ చేస్తామన్నారు’ పూర్తి కథనం విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో దేశ రాజకీయాల్లో మరోసారి సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాక్రోజ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్ కే మీడియాతో మాట్లాడుతూ తనకు, తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తాను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని, అంగీకరించకపోతే తన తల్లిదండ్రులను టార్గెట్ చేస్తామని ఫోన్‌ల ద్వారా హెచ్చరిస్తున్నారని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో మీడియాతో…

Read Full News

నీట్ లీకేజీ నిరసనలు: మైనర్ విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం.. రాష్ట్రాలకు నోటీసులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై జరిగిన నిరసనల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిరసనల్లో పాల్గొని అరెస్టు లేదా నిర్బంధానికి గురైన మైనర్ విద్యార్థులు, అలాగే నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని మంగళవారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. శాంతియుతంగా ఆందోళన చేసిన విద్యార్థులపై అనవసరంగా కఠిన చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నీట్ లీకేజీకి…

Read Full News