విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. లిక్విడ్ స్టీల్ లీక్‌తో 8 మంది కార్మికుల మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లో 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న లిక్విడ్ స్టీల్ లీక్ కావడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించి ఎనిమిది మంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉత్పత్తి విభాగంలో లిక్విడ్ స్టీల్ లీక్ అవ్వడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకోగా, ఇతర ఉద్యోగులు సురక్షిత…

Read Full News

నాంపల్లి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం.. హైదరాబాద్-జైపూర్ స్పెషల్ ట్రైన్‌లో మంటలు

Nampally Railway Station లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్టేషన్‌లో ఆగి ఉన్న హైదరాబాద్–జైపూర్ స్పెషల్ ట్రైన్‌లోని ఓ ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం 7:50 గంటలకు బయలుదేరాల్సిన Hyderabad Jaipur Special Train లో సుమారు 6:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మొదట ఒక ఏసీ కోచ్‌లో ప్రారంభమైన మంటలు కొద్దిసేపటికే పక్క భోగీలకు వ్యాపించాయి. మంటలు చెలరేగడాన్ని గమనించిన ప్రయాణికులు…

Read Full News